చాలామంది రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడాన్ని లేదా ఉదయం లేవగానే అలసటగా అనిపించడాన్ని ఒక సాధారణ విషయంగా కొట్టిపారేస్తుంటారు. కానీ, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది శరీరం మనకు పంపుతున్న ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇటీవలి పరిశోధనలు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాయి: కేవలం నాలుగు రోజులు నిద్ర లేకపోవడం కూడా మీ శరీరంలోని జీవక్రియలను దెబ్బతీసి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ (Insulin Resistance) కు దారితీయవచ్చు. నిద్రకు, మధుమేహానికి సంబంధం ఏమిటి? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం...
FlashNews:
చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్లో తొలి టీకా
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్కు CDSCO ఆమోదం
Indian Rock Python : కేబీఆర్ పార్క్లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్పై ప్రత్యక్షం.. వైరల్గా మారిన వీడియో
RC 17: రామ్చరణ్ అభిమానులకు గుడ్న్యూస్.. సుకుమార్ మూవీ లాంచింగ్కు రంగం సిద్ధం!
Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్ టన్నులు..!
Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్పాట్ కొట్టింది!
Brain Cancer: మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్డీఏ ఆమోదం
Oil Tankers Explode : హర్మూజ్లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
Category: WE9 Special
Gold Rates Fall Down : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీ పతనం
రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు! ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల నుంచి పసిడి ధరలు ఏకంగా 28 శాతం వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరిలో ఔన్సుకు సుమారు 5,602 డాలర్లుగా ఉన్న బంగారం ధర, జూన్ 20 నాటికి 4,150 – 4,170 డాలర్ల శ్రేణికి పడిపోయింది. కేవలం గత నెల...
Vijayawada Gade Sai Krishna Case : సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం – సీఐ నాగరాజుపై మర్డర్ కేసు !
విజయవాడలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనపై వెల్లువెత్తిన ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. కేసు నేపథ్యం: 23 ఏళ్ల గాదె సాయికృష్ణను మే 9న విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి సాయికృష్ణ ఆచూకీ గల్లంతైంది. తన కుమారుడిని పోలీసులు లాకప్లో దారుణంగా హింసించారని, చివరికి చంపేసి మృతదేహాన్ని...
పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు
కైలాశం అంతా దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది…లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి ‘స్వామీ మూడోకన్ను తెరిచారేంటి’ నా తండ్రి హిమవంతుడికి బాధ...
Jahnavi Missing Case : సీన్ రీ-కన్స్ట్రక్షన్..ఫెన్సింగ్కు వేలాడుతున్న మాంసపు బొమ్మలు.. కుక్కపై విష ప్రయోగం జరిగిందా?
జాహ్నవి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్..ఘటనా స్థలంలో సీన్ రీ-కన్స్ట్రక్షన్..ఫెన్సింగ్కు వేలాడుతున్న రెండు మాంసపు బొమ్మలు..కేసులో కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్..పెంపుడు కుక్కపై విష ప్రయోగం జరిగిందా?12 రోజులైనా కనిపించని చిన్నారి జాడ..500 మందితో జల్లెడ పట్టినా.. నో క్లూ !జాహ్నవి ఏమైనట్టు..?అసలేంటీ మిస్సింగ్ మిస్టరీ! 12 రోజులైంది.. చిన్నారి జాహ్నవి కానరాక. అడవంతా జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,...
ఈ 5 మూఢనమ్మకాలు మీలో ఉన్నాయా?
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నిమ్మకాయలు గుమ్మానికి వేలాడదీయడం, పామును చంపాక దాని తల నరికడం, రాత్రిపూట గోళ్లు కత్తిరించవద్దనడం లాంటివి మీరు వినేవుంటాం. అయితే మన పూర్వీకులు నమ్మిన ఈ ఆచారాలు, నమ్మకాల వెనుక సైన్స్ ఉందని మీకు తెలుసా? అవును.. ప్రతి మూఢనమ్మకం వెనుక ఒక శాస్త్రీయ వాస్తవం దాగి ఉంది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
Ashtadasha 18 Shakti Peethas: సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలివే !
శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వీటిలో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, మరొకటి శ్రీలంకలో...
UPI | యూపీఐ వినియోగదారులకు అలర్ట్: పాత ఖాతాలను వెంటనే తొలగించండి!
నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) మన రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అంతర్భాగమైపోయింది. చిన్న మొత్తాల నుంచి పెద్ద చెల్లింపుల వరకు క్షణాల్లో జరిగిపోతుండటంతో, యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, మనం బ్యాంక్ ఖాతా మారినప్పుడు లేదా పాత అకౌంట్ను మూసివేసినప్పుడు, ఒక ముఖ్యమైన విషయాన్ని తరచుగా విస్మరిస్తుంటాం. అదే.. మన యూపీఐ యాప్లో ఇంకా కొనసాగుతున్న పాత బ్యాంక్ ఖాతాల తొలగింపు. ఎందుకు తొలగించాలి? చాలామంది యూపీఐ యాప్లలో ఒకే మొబైల్ నంబర్తో ఒకటి...
Puri JagannathTemple | పూరీ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన 9 అద్భుతాలు
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర తో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం. ఆషాడశుద్ధ విదియ నాడు ఇక్కడ రథయాత్ర ప్రారంభమవుతుంది. కానీ అంతకు రెండు రోజుల ముందు జేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర నిర్వహిస్తారు. తర్వాత స్వామికి అనారోగ్యం అని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర ప్రారంభం. మూడు రథాలలో...
Powerful Pancha Bhoota Linga Temples | గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం .. పంచభూత శివలింగాల విశిష్టత
భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని...









