Home National

Category: National

Post
కొవిడ్‌ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!

కొవిడ్‌ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్… మళ్లీ కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులకు ఒమిక్రాన్‌ RF.5 ఉప వేరియంట్ కారణమని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే ఈ కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరం? అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? కరోనా.. ఈ పేరు వినగానే.. లాక్‌డౌన్లు, మాస్కులు, హాస్పిటల్స్ ముందు క్యూలైన్లు, మార్చురీల్లో శవాల గుట్టలు… ఇవన్నీ...

Post
Vikram-1 Launch Success

Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్‌ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం

భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త అధ్యాయం.. అంతరిక్షంలో మెరిసిన వజ్ర కమలం! భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలు అనగానే ఇస్రో విజయాలే ప్రధానంగా గుర్తుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఓ భారతీయ ప్రైవేట్ సంస్థ కూడా అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం శ్రీహరికోటలోని...

Post
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?

Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?

రోజురోజుకు సామాన్యుడి వంటింటిపై ధరల భారం మరింత పెరుగుతోంది. ఒకవైపు పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు ధరలు కొండెక్కుతుంటే.. మరోవైపు ప్రతిరోజూ తినే బియ్యం ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు రూ.4కే లభించిన గుడ్డు ఇప్పుడు రూ.10కు చేరువైంది. ఇక కేవలం పది రోజుల్లోనే కేజీ బియ్యం ధర రూ.10 వరకు పెరిగింది. అసలు ఈ ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి..? రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందా..? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు సామాన్యుడి...

Post
covid

COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది. గత 20 రోజుల్లో రాష్ట్రంలో 13కి పైగా కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై అన్ని జిల్లాల ఆస్పత్రులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో...

Post
India First Hydrogen Train

India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!

భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే ప్రయాణం.. డీజిల్‌, విద్యుత్‌ రైళ్లను దాటి ఇప్పుడు హరిత ఇంధన యుగంలోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత రైలు పట్టాలపైకి వచ్చింది. హరియాణాలోని జింద్‌-సోనిపట్‌ మార్గంలో ఈ హైడ్రోజన్‌ రైలును ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు.. భారత...

Post
ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం

ఇదేం పాడుబుద్ధి ! రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ మాయం.. ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం

మీరు ఎప్పుడైనా ఏసీ కోచ్‌లో ప్రయాణించారా? రైల్వే అందించే బెడ్‌రోల్‌ను ఉపయోగించారా? అయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే… ఇండియన్ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రయాణికుల సౌకర్యం కోసం అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి బెడ్‌రోల్ వస్తువులు భారీగా మాయమయ్యాయి. తాజాగా ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు రైళ్ల నుంచి చోరీకి...

Post
Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల చూపంతా.. ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో జరిగే శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ మహాయాత్రను ప్రత్యక్షంగా చూడాలని, జగన్నాథుడి రథాన్ని ఒక్కసారి అయినా దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రంగా పూరీ జగన్నాథ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది...

Post
Richest Village

World’s Richest Village : రూ.8000 కోట్ల డిపాజిట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం..భారత్‌లోనే!

ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధాపర్రూ.8 వేల కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లుఒకే గ్రామంలో ఏకంగా 19 బ్యాంకుల శాఖలువిదేశాల్లో స్థిరపడిన గ్రామస్తులే విజయ రహస్యంగ్రామమా..? లేక మినీ సిటీయా..?ఆదర్శంగా నిలిచిన మాధాపర్ ప్రత్యేకత ఏంటి?ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మాధాపర్ గ్రామం అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది చిన్న ఇళ్లు, వ్యవసాయం, పరిమిత సౌకర్యాలు. కానీ భారతదేశంలోని ఓ గ్రామం మాత్రం ఈ సాధారణ ఊహలకు పూర్తిగా భిన్నంగా నిలిచింది. ఆధునిక...

Post
5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?

5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?

అమర్‌నాథ్‌లో అనూహ్య పరిణామం!5 రోజులకే కరిగిపోయిన మంచు శివలింగం!బాబా బర్ఫానీ ఇంత త్వరగా ఎందుకు అదృశ్యమయ్యారు?గ్లోబల్ వార్మింగ్ ప్రభావమా..?లక్షలాది మంది భక్తుల రద్దీ కారణమా..?పుణ్యక్షేత్ర బోర్డుపై ఎందుకీ విమర్శలు?ఇంతకీ అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందా? హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో ఈసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజులకే పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందని వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా 57 రోజుల పాటు సాగే...

  • 1
  • 2
  • 4