by Madhuri {{catlist}} July 20, 2026 {{num_comments}}

కొవిడ్‌ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!

by Madhuri {{catlist}} July 19, 2026 {{num_comments}}

Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్‌కు CDSCO ఆమోదం

by Madhuri {{catlist}} July 18, 2026 {{num_comments}}

Indian Rock Python : కేబీఆర్ పార్క్‌లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్‌పై ప్రత్యక్షం.. వైరల్‌గా మారిన వీడియో

by Madhuri {{catlist}} July 18, 2026 {{num_comments}}

RC 17: రామ్‌చరణ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. సుకుమార్‌ మూవీ లాంచింగ్‌కు రంగం సిద్ధం!

by Madhuri {{catlist}} July 18, 2026 {{num_comments}}

Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్‌కు CDSCO ఆమోదం

Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్‌కు CDSCO ఆమోదం

ఫ్యాటీ లివర్‌ వ్యాధి చికిత్సలో కొత్త ముందడుగు కాలేయ సంబంధిత సమస్యల్లో వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో ఫ్యాటీ లివర్‌ ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలామందిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాటీ లివర్‌ వ్యాధి చికిత్సలో కొత్త ముందడుగు పడింది. ఊబకాయం నియంత్రణలో ఉపయోగిస్తున్న **వెగోవీ (Semaglutide 2.4 mg ఇంజెక్షన్)**ను ఫ్యాటీ లివర్‌కు సంబంధించిన మాష్‌ (MASH – Metabolic dysfunction-associated Steatohepatitis) చికిత్సలో వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO) అనుమతి ఇచ్చినట్లు నోవో నార్డిస్క్‌ ఇండియా ప్రకటించింది. మధ్యస్థ స్థాయి నుంచి తీవ్రమైన స్థాయి వరకు కాలేయ సమస్యలతో బాధపడుతున్న మాష్‌ రోగులకు ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత్‌లో అనుమతి పొందిన తొలి GLP-1 రిసెప్టర్‌ అగోనిస్ట్‌గా వెగోవీ నిలిచిందని సంస్థ వెల్లడించింది. మాష్‌ అంటే ఏమిటి? సాధారణంగా ఫ్యాటీ లివర్‌ అంటే కాలేయంలో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవడం....

Sugar Molecules Found

Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్‌ టన్నులు..!

భూమిపై జీవం ఆవిర్భావానికి అవసరమైన పదార్థాలు విశ్వం నుంచే వచ్చాయా? అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. మన పాలపుంత గెలాక్సీ కేంద్రంలో చక్కెర అణువులను గుర్తించారు. ఈ ఆవిష్కరణ ద్వారా.. భూమిపై జీవం ప్రారంభం కావడానికి అవసరమైన కొన్ని కీలక పదార్థాలు అంతరిక్షం నుంచే వచ్చి ఉండవచ్చనే కొత్త అంచనాలు మొదలయ్యాయి. శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ చక్కెర రకం పేరు ఎరిథ్రూలోస్‌ (Erythrulose). అంతరిక్షంలో గుర్తించిన తొలి నిజమైన చక్కెర అణువుగా దీనిని పరిగణిస్తున్నారు. స్పెయిన్‌కు చెందిన ఆస్ట్రోబయాలజీ పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. కాస్మోకెమిస్ట్‌ ఇజాస్కున్‌ జిమెనెజ్‌ సెర్రా నేతృత్వంలోని శాస్త్రవేత్తలు పాలపుంత కేంద్రంలో ఉన్న ప్రత్యేకమైన వాయు మేఘాలను పరిశీలించారు. ఈ పరిశోధనలో భాగంగా జి+0.693 అనే మాలిక్యులర్ క్లౌడ్‌ను అధ్యయనం చేశారు. ఈ ప్రాంతంలో జీవానికి అవసరమైన పూర్వ అణువులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావించారు. అంతరిక్షం నుంచి భూమికి చక్కెర వచ్చిందా?...

Week Popular & Top Categories

Ashtadasha 18 Shakti Peethas List Names And Places Behind Stories

Ashtadasha 18 Shakti Peethas: సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలివే !

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే...

Gandhari Vaana

Gandhari Vaana : ఎమోషనల్ మైథాలజీ స్టోరీ.. గాంధారి వాన అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఆసక్తికరమైన విశేషాలు!

మన తెలుగు వాడుక భాషలో ఎన్నో జాతీయాలు, సామెతలు ఉంటాయి. అందులో ఒకటి ‘గాంధారి వాన’. అసలు వానకు గాంధారి పేరు ఎందుకు వచ్చింది? నిరుపయోగమైన వర్షానికి,...

Naimisharanya – Where Kaliyuga Has Never Entered

Naimisharanya : కలియుగం అడుగుపెట్టని ఏకైక క్షేత్రం.. నైమిశారణ్యం!

ప్రస్తుతం మనం కలియుగంలో జీవిస్తున్నామని అందరికీ తెలుసు. అయితే, కలియుగ ప్రభావం అస్సలు ప్రవేశించని ఒక పవిత్ర క్షేత్రం మన భారతదేశంలో ఉందని మీకు తెలుసా? అదే...

Pancha Bhoota Shiva Temple

Pancha Bhoota Shiva Temple: పంచభూత శివలింగ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి?

జీవకోటికి ఆధారం పంచభూతాలు. వీటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత దేవాలయాలు. అంతటా నిండి ఉండే శివుడు పంచభూతాలు సైతం తానే అంటున్నాడు.. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు....

Pancha Bhoota Sthalams: Divine Manifestations of the Five Elements

Powerful Pancha Bhoota Linga Temples | గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం .. పంచభూత శివలింగాల విశిష్టత

భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం...

Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల చూపంతా.. ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో జరిగే శ్రీ జగన్నాథుడి...

Arts & Culture

cancer

Brain Cancer: మొబైల్‌ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు

మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి వాటి నుంచి వెలువడే రేడియో తరంగాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ను ఎక్కువ సమయం చెవికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం వల్ల మెదడు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందా అనే అనుమానాలు చాలాకాలంగా వ్యక్తమవుతున్నాయి. ఎక్స్‌రే వంటి అధిక శక్తి కలిగిన విద్యుదయస్కాంత కిరణాలు శరీర కణాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే రేడియో తరంగాలపై కూడా అనేక పరిశోధనలు జరిగాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ ఫోన్‌ వినియోగం భారీగా పెరగడంతో ఈ అంశంపై శాస్త్రవేత్తలు మరింత దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2019లో విద్యుదయస్కాంత తరంగాలు, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావాలను పరిశీలించేందుకు పలు శాస్త్రీయ సమీక్షలను నిర్వహించింది. తాజాగా ఓ అధ్యయనం ఈ పరిశోధనల ఫలితాలను విశ్లేషించింది. ఈ విశ్లేషణలో మొబైల్‌...

ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్‌కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్‌గా మారుతుందా?

ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్‌కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్‌గా మారుతుందా?

ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం వెలికితీత విజయవంతంగా కొనసాగుతుండగా.. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి గోల్డ్ మైన్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. టన్ను మట్టికి 3.6 నుంచి 4 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉందన్న అంచనాలు ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బ్రిటిష్ కాలం నుంచే బంగారం తవ్వకాలు రామగిరి గోల్డ్ మైన్స్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలనలోనే ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలను గుర్తించి అన్వేషణలు ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బంగారం తవ్వకాలు చేపట్టారు. దాదాపు 416 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గనుల్లో సుమారు 13 కిలోమీటర్ల పొడవున భూగర్భ సొరంగాలు నిర్మించి వందల...

Nature

jackpot

Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్‌పాట్ కొట్టింది!

అర్ధరాత్రి సరదాగా ఆడిన గేమ్.. యువతి జీవితాన్ని మార్చేసిన అదృష్టం కొన్నిసార్లు చిన్న నిర్ణయాలు కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. అలాంటి అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. నిద్ర పట్టక మొబైల్‌లో సరదాగా లాటరీ గేమ్ ఆడిన ఓ యువతికి ఊహించని అదృష్టం కలిసి వచ్చింది. ఆమె ఏకంగా రూ.1.4 కోట్ల భారీ బహుమతిని సొంతం చేసుకుంది. ఈ ఆసక్తికర ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మూరెస్‌విల్లే ప్రాంతానికి చెందిన ష్యూ రోలీ అనే మహిళకు ఈ అదృష్టం వరించింది. నిద్ర కోసం ప్రయత్నం.. చివరకు లాటరీ గేమ్ జూన్ 8వ తేదీ రాత్రి ష్యూ రోలీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. అయితే ఎంతసేపు పడుకున్నా నిద్ర రాలేదు. దీంతో సమయం గడిపేందుకు ఆమె తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. అలా ఫోన్ చూస్తున్న సమయంలో ఆన్‌లైన్ లాటరీ గేమ్‌పై ఆమె దృష్టి పడింది. పెద్దగా...

Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

మందుపాతరలతో మరో ముప్పు.. ప్రపంచ చమురు రవాణాపై ఆందోళనలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో.. తాజాగా హర్మూజ్ జలసంధిలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు ఏర్పాటు చేసిన ప్రాంతం మీదుగా ప్రయాణించిన రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయి. అమెరికా నిఘా సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా నౌకలు ఆ మార్గంలో ప్రయాణించాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది. అదే సమయంలో హర్మూజ్ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో నాలుగు నౌకలను అడ్డుకున్నట్లు కూడా ప్రకటించింది. హర్మూజ్ ఎందుకు కీలకం? హర్మూజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటి. గల్ఫ్ దేశాల...