Home Local

Category: Local

Post
Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

“కలియుగ ప్రత్యక్ష దైవం… అపర కుబేరుడు… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో ఈ వేసవిలో మరో అరుదైన రికార్డు నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు… హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ చరిత్రలో నిలిచే స్థాయికి చేరాయి. ఒకవైపు రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కల్పించింది. ప్రస్తుతం...

Post
Andhra Pradesh Gold Mining : ఏపీలో బంగారు విప్లవం!

Andhra Pradesh Gold Mining : ఏపీలో బంగారు విప్లవం!

. ఏపీలో బంగారు విప్లవం!చిత్తూరులో భారీ గోల్డ్ బ్లాక్..రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు!చిగురుగుంటలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం..జొన్నగిరిలో 50 టన్నుల బంగారం..ఆంధ్రప్రదేశ్ దేశ గోల్డ్ హబ్‌గా అవతరించనుందా?రతనాల రాయలసీమకు గోల్డెన్ ఫ్యూచర్ మొదలైందా? ఒకప్పుడు ప్రపంచ బంగారు చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక గర్వకారణం. దాదాపు వందేళ్లపాటు బంగారం తవ్వకాలు జరిగిన ఆ ప్రాంతం… భారత ఖనిజ సంపదకు ప్రతీకగా నిలిచింది. కానీ కాలక్రమేణా ఆ గనులు మూతపడడంతో దేశంలో బంగారం...

Post
Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

Thalliki Vandanam Scheme 2026: ముహూర్తం ఖరారు! ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు! ఎప్పుడంటే?

ఏపీలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అదే సమయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ పథకానికి ఎవరు అర్హులు..? డబ్బులు ఎప్పుడు పడతాయి..? అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి..?...

Post
Amravati Vs Mavigun: మావిగన్ Vs అమరావతి.. ఏపీ భవిష్యత్ ఏది?

Amravati Vs Mavigun: మావిగన్ Vs అమరావతి.. ఏపీ భవిష్యత్ ఏది?

ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకుంటుండగా… మరోవైపు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న “మావిగన్” అభివృద్ధి అజెండాపై రాజకీయ చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికలకు కూడా మావిగన్ ఎజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తామని జగన్ ప్రకటించడం… దీనిపై కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు మావిగన్ అంటే ఏమిటి..? అమరావతి అంటే ఏమిటి..? ఈ రెండు మోడళ్ల మధ్య తేడా...

Post
జాహ్నవి ఎక్కడ..? గోడలపై వెలసిన చిన్నారి పోస్టర్లు.. పోలీసుల సంచలన ప్రకటన!

జాహ్నవి ఎక్కడ..? గోడలపై వెలసిన చిన్నారి పోస్టర్లు.. పోలీసుల సంచలన ప్రకటన!

మరింత మిస్టరీగా జాహ్నవి మిస్సింగ్‌ కేసు
గోడలపై వెలసిన చిన్నారి పోస్టర్లు!
25 రోజులు గడిచినా ఇంకా దొరకని ఆచూకీ !
జాహ్నవి అదృశ్యం వెనుక అసలేం జరిగింది?
ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ త్వరలోనే వీడనుందా?

Post
తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?

తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?

తెలంగాణలో ఎస్ఐఆర్ షురూ
జూన్ 25 నుంచి జులై 24 వరకు SIR ప్రక్రియ
జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల
జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు
అనామలీస్‌ కేటగిరీలో 89,88,175 మంది
ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి

Post
🔴Hyderabad Heavy Rain Alert :  కొన్ని గంటల్లో భారీ వర్షం.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ!

🔴Hyderabad Heavy Rain Alert :  కొన్ని గంటల్లో భారీ వర్షం.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ!

హైదరాబాద్ నగరంలో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని మరియు నీటి నిల్వ సమస్యలను నివారించేందుకు పోలీసులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. పోలీసుల కీలక సూచనలు: వాతావరణ శాఖ అంచనా: ప్రజలకు సూచనలు: సోమవారం మధ్యాహ్నం వరకు నగరంలో భారీ వర్షాలు నమోదు కానప్పటికీ, రానున్న రోజుల్లో వర్ష తీవ్రత పెరిగే సూచనలు...

Post
Radha Gayathri Death Latest

Radha Gayathri Case Latest : రక్తపుమడుగులో రాధాగాయత్రి..భర్త ఎస్కేప్‌?ముస్సోరీలో హత్య కేసు..

హనీమూన్‌ డెత్‌ మిస్టరీ ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత ఇది సహజ మరణంగా ప్రచారం జరిగినప్పటికీ, బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఈ ఉదంతాన్ని హత్య కేసుగా మార్చారు. భార్య మరణంతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్న భర్త సౌమ్య శ్రీచరణ్‌పై ముస్సోరీ పోలీసులు తాజాగా BNS సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు....

Post
Jahnavi Missimg Case

Jahnavi Missing Case : జాహ్నవి అదృశ్యమైన రోజు.. అసలు అడవిలోకే వెళ్లని పెంపుడు కుక్క? చిన్నారి దారి తప్పిందా?

రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం: మిస్టరీగా మారుతున్న కేసు.. కొత్త కోణంలో దర్యాప్తు!

Post
AP Gold Mine

AP Gold Mine : ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

ఏపీలో బయటపడ్డ 50 టన్నుల బంగారం!దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుందా?భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే..సువర్ణ అధ్యాయానికి తెరలేవబోతుందా?జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుపై సంచలన ప్రకటన..దేశ గోల్డ్ మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్ మార్క్..! ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సువర్ణ అధ్యాయం: జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని ప్రారంభం కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తూ, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే...