Home Local

Category: Local

Post
Vijayawada Gade Sai Krishna Case

Vijayawada Gade Sai Krishna Case : సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం – సీఐ నాగరాజుపై మర్డర్ కేసు !

విజయవాడలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై వెల్లువెత్తిన ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. కేసు నేపథ్యం: 23 ఏళ్ల గాదె సాయికృష్ణను మే 9న విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి సాయికృష్ణ ఆచూకీ గల్లంతైంది. తన కుమారుడిని పోలీసులు లాకప్‌లో దారుణంగా హింసించారని, చివరికి చంపేసి మృతదేహాన్ని...

Post
Gurugram software engineer death mystery in Mussoorie hotel

Honeymoon Tragedy : నగ్నంగా రక్తమడుగులో భార్య.. ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?

సంచలనం రేపుతోన్న హనీమూన్‌ ఉదంతం..రక్తపు మడుగులో నగ్నంగా పడున్న భార్య..రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్..హోటల్‌ రూమ్‌లో మద్యం సీసాలు..అల్లుడిపైనే అనుమానమన్న అత్తమామలు..భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ముస్సోరీ హనీమూన్‌లో అసలేం జరిగింది? అసలేం జరిగింది? విశాఖపట్నంకు చెందిన పి. రాధా గాయత్రి (27), పుణెకు చెందిన సౌమ్య శ్రీచరణ్‌లకు గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలో నివసిస్తోంది. వీరిద్దరూ తమ హనీమూన్ ప్లాన్‌లో భాగంగా జూన్ 13న ఢిల్లీ...

Post
Jahnavi Missimg Case

Jahnavi Missing Latest : జాహ్నవి కేసులో కొత్త ట్విస్ట్‌..ఆ రోజంతా ఊళ్లోనే తిరిగిన కుక్క! సీసీ కెమెరాలో షాకింగ్ సీన్స్!

జాహ్నవి మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలోనే ఉన్న పెంపుడు కుక్క..ఆలయం వద్ద సీసీ కెమెరాల్లో గుర్తింపు..సంచార జాతులవారిని విచారిస్తోన్న పోలీసులు..కుక్కు పోస్టుమార్టం రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ.. తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం: 14 రోజులు గడిచినా వీడని మిస్టరీ! కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని ఎస్‌.అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి (జ్ఞానేశ్వరి) అదృశ్యమై 14 రోజులు కావొస్తోంది. ఈ కేసు దర్యాప్తు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ పోలీసులకు...

Post
మిస్సింగ్‌ లోగుట్టు పెరుమాళ్ళకెరుక! రోజులు గడిచిపోతున్నాయ్ కానీ నో క్లూ.. ఇక మిస్టరీయేనా?

మిస్సింగ్‌ లోగుట్టు పెరుమాళ్ళకెరుక! రోజులు గడిచిపోతున్నాయ్ కానీ నో క్లూ.. ఇక మిస్టరీయేనా?

మరింత మిస్టరీగా జాహ్నవి మిస్సింగ్‌ కేసు..13 రోజులుగా అడవంతా అణువణువూ గాలింపు..చిన్నారి ప్రాణాలతోనే ఉందా?లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా..ఇంతవరకూ ఒక్క క్లూ కూడా దొరక్కపోవడమేంటి?మిస్సింగ్‌ కేసు ఇక మిస్టరీగానే మిగిలిపోనుందా?మరి, అడవిలోకెళ్లిన చిన్నారి ఏమైనట్టు? ఏపీలో సంచలనంగా మారిన చిన్నారి జాహ్నవీ అదృశ్య ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి జాడ కోసం అడవంతా అణువణువూ జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం...

Post
Jahnavi Missimg Case

Jahnavi Missing Case : సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న మాంసపు బొమ్మలు.. కుక్కపై విష ప్రయోగం జరిగిందా?

జాహ్నవి మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..ఘటనా స్థలంలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న రెండు మాంసపు బొమ్మలు..కేసులో కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌..పెంపుడు కుక్కపై విష ప్రయోగం జరిగిందా?12 రోజులైనా కనిపించని చిన్నారి జాడ..500 మందితో జల్లెడ పట్టినా.. నో క్లూ !జాహ్నవి ఏమైనట్టు..?అసలేంటీ మిస్సింగ్‌ మిస్టరీ! 12 రోజులైంది.. చిన్నారి జాహ్నవి కానరాక. అడవంతా జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,...

Post
Vijay Deverakonda

TG20 League 2026 : టీజీ20 లీగ్‌.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ.. తెలంగాణలో సరికొత్త క్రికెట్ సందడి!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టీజీ20 లీగ్ 2026’ (TG20 League 2026) ను నిర్వహిస్తోంది. జూన్ 21న గ్రాండ్‌గా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. విజయ్‌ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ ఈ లీగ్‌కు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండటం విశేషం. ఆయన రాకతో లీగ్‌పై యువతలో, క్రీడాభిమానుల్లో...

Post
SIR Process Begins in Andhra Pradesh

ఏపీలో ‘SIR’ ప్రారంభం.. ఇంటింటి సర్వే షురూ..!

నేటి నుంచే 'సర్‌' ప్రక్రియ ప్రారంభం
నెల రోజుల పాటు సర్‌ ప్రక్రియ
ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న బీఎల్‌వోలు
రాష్ట్రేతర ప్రాంత ఓటర్లకు ఆన్‌లైన్‌ సదుపాయం
అక్రమ, నకిలీ, మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యం

Post
దారులన్నీ క్లోజ్‌!.. జాహ్నవి మిస్సింగ్‌ కేసు ఇక మిస్టరీయేనా?

దారులన్నీ క్లోజ్‌!.. జాహ్నవి మిస్సింగ్‌ కేసు ఇక మిస్టరీయేనా?

పదిరోజులైనా వీడని జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ..
చిన్నారి మిస్సైన రోజు అడవిలో భారీ వర్షం..
పాప మిస్సింగ్‌ వెనక కొండచిలువ పాత్ర ఉందేమోనన్న సీఐ..
ఒక్క క్లూ కూడా దొరకలేదన్న ఎస్పీ..
ఇక ఈ కేసులో దారులన్నీ మూసుకుపోయినట్టేనా?
చివరి ఆశగా రంగంలోకి దిగిన హనుమాన్‌ బృందాలు..
అసలు అడవిలోకెళ్లిన చిన్నారి ఏమైనట్టు?

Post
All Parties Ready for GHMC Elections

మూడు ముక్కల ‘గ్రేటర్’ ఎన్నికలకు..పార్టీల భారీ యాక్షన్‌ ప్లాన్‌! బల్దియా మే సవాల్‌..!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం..
మూడు ముక్కల గ్రేటర్ ఎన్నికలపై పార్టీల ఫోకస్‌
గెలుపే లక్ష్యంగా ఊపందుకున్న ప్రచారాలు
కాంగ్రెస్‌, MIM కలిసి పోటీ చేస్తాయా?
గతంలో మెజార్టీ సాధించిన BRS వ్యూహమేంటి?
మరి, బీజేపీ-జనసేన గేమ్‌ ప్లాన్‌ ఏంటి?
కీలకంగా ఉన్న హైదరాబాద్‌లో పాగా వేసేదెవరు?
ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవరు?

Post
Jahnavi Missimg Case

జాహ్నవిని కిడ్నాప్ చేశారా? లేక.. కొండ చిలువ బారిన పడిందా? నేటి రిపోర్టుతో వీడనున్న మిస్టరీ!

మరింత మిస్టరీగా మారిన జాహ్నవి మిస్సింగ్‌ కేసు..
పది రోజులు కావొస్తున్నా దొరకని చిన్నారి జాడ..
అధికారులు అంటున్నట్టుగా చిన్నారి కొండ చిలువ బారిన పడిందా?
కేసులో కీలకంగా ఉన్న కుక్కు అస‌లు ఎలా చ‌నిపోయింది..?
ఏదైనా విష‌ప్ర‌యోగం జ‌రిగిందా..?
కుక్క పోస్ట్‌ మార్టం రిపోర్టుతో వీడనున్న మిస్సింగ్‌ మిస్టరీ
డిప్యూటీ సీఎం ఆదేశాల‌తో రంగంలోకి ప్ర‌త్యేక బృందాలు..
ఇంతకీ, చిన్నారి జాహ్నవి క్షేమంగా ఉందా?
మిస్సింగ్‌ వెనుక అసలేం జరిగింది?