ప్రాణం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూథనేషియా అంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాసివ్ యూథనేషియా అంటే కారుణ్య మరణాల అమలుకు కొత్త గైడ్లైన్స్ను రూపొందించింది. ఇంతకీ, ఆ...
FlashNews:
చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్లో తొలి టీకా
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్కు CDSCO ఆమోదం
Indian Rock Python : కేబీఆర్ పార్క్లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్పై ప్రత్యక్షం.. వైరల్గా మారిన వీడియో
RC 17: రామ్చరణ్ అభిమానులకు గుడ్న్యూస్.. సుకుమార్ మూవీ లాంచింగ్కు రంగం సిద్ధం!
Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్ టన్నులు..!
Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్పాట్ కొట్టింది!
Brain Cancer: మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్డీఏ ఆమోదం
Oil Tankers Explode : హర్మూజ్లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
Category: Local
ఈ మాన్సూన్…తెలుగు రాష్ట్రాల దప్పిక తీరుస్తుందా? ఈ తడిపొడి వానలు చాలా?
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సాధారణ వర్షాలే నమోదవుతున్నాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు వరద నీరు కూడా చేరుతోంది. దీంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే అందరి మనసులో ఒకటే ప్రశ్న… ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు సాగు, తాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చగలవా? లేక ఇంకా భారీ...
జాహ్నవిని అప్పగించండి.. ఎలాంటి కేసులూ పెట్టం.. డీఎస్పీ కీలక హామీ
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 32 రోజులైంది. అయితే, తాజాగా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఓ కియా కారు కొత్త చర్చకు దారితీసింది. ఆ కారుపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి కీలక విషయాలు వెల్లడించారు. మరోవైపు చిన్నారి మిస్సింగ్పై డీఎస్పీ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ, అసలు ఆ కారు కథేంటి? తల్లిదండ్రులకు అనుమానం ఎందుకు వచ్చింది? పోలీసులు ఏం...
విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్ వీరాభిమాని నిరంజన్ఓ చెరగని జ్ఞాపకం
విధి కొన్నిసార్లు ఎంత క్రూరంగా ఉంటుందో…ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు తను జీవితాంతం అభిమానించిన హీరోను కలిసిన ఆనందం…మరోవైపు ప్రాణాలతో చేస్తున్న పోరాటం.. ఆ హీరో ఇచ్చిన మాట… కలిసి సినిమా చూడాలన్న కల… ఇవన్నీ ఇంకా కళ్లముందే ఉండగానే… 17 ఏళ్ల నిరంజన్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్న ఆ బాలుడు… ఇప్పుడు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ విషాదం పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు…...
Jahnavi Missing Case latest | క్లూ దొరికింది..!తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?
జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక మలుపు..!30 రోజుల తర్వాత బయటపడిన కీలక ఆధారం!చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలో చక్కర్లు కొట్టిన కియా కారు!సీసీ ఫుటేజీలోని కారుపై తల్లిదండ్రుల అనుమానం!అసలు ఆ కారు ఎవరిది..?జాహ్నవి మిస్సింగ్కు ఆ కారుకు లింక్ ఉందా..?ఈ ఒక్క ఆధారం..కేసు మిస్టరీని ఛేదిస్తుందా?చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా? కేసులో కొత్త మలుపు కాకినాడలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. చిన్నారి మిస్సింగ్ వెనుక ఒక కియా (KIA) కారు ఉన్నట్లు వస్తున్న...
Youtuber Prashna Ravan Case | ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్ట్.. ఫోనులో మావోయిస్టు భావజాలం.. అందుకే “రావణ్” అనే పేరు!
ఒక యూట్యూబర్… వరుసగా ఐదు సార్లు అరెస్ట్… ప్రతి కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మళ్లీ అరెస్ట్… చివరకు దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైన UAPA కింద కేసు నమోదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశం ఇదే. అసలు ప్రశ్న రావణ్ ఎవరు? ఆయనపై ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయి? అసలు, ఒక యూట్యూబర్పై అత్యంత కఠినమైన UAPA చట్టం ప్రయోగించడమేంటి? పోలీసులు ఈ కేసులో ఇంత సీరియస్గా ఎందుకు...
Nizamabad Crime | షాకింగ్ క్రైమ్ స్టోరీ ❗భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్షన్.. ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కాటికి..
నిజామాబాద్లో వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ స్టోరీ వింటే ఎవరికైనా సరే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన భర్తకు.. భార్యే మృత్యు శాసనం రాసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ముందుగా మద్యం తాగించి మత్తులోకి దించి..ఆ తర్వాత డాబాపై నుంచి కిందకు తోసేశారు. అయినా భర్త ప్రాణాలతో ఉండటంతో మరింత దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు...
116 ఏళ్ల బామ్మ సంకల్పం.. అలిపిరి మెట్లెక్కిన నవనీతమ్మ.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
వందేళ్లు పైబడిన వయసు… నడవడమే కష్టమయ్యే దశ… కానీ ఆమె లక్ష్యం మాత్రం ఒక్కటే… తిరుమల శ్రీవారి దర్శనం. వేలాది మెట్లు ఎక్కి 116 ఏళ్ల వయసులో అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఓ బామ్మ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సాధారణ భక్తురాలు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వరకు స్పందించారు. చివరకు టీటీడీ వెతికి మరీ ఆ...
Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..
చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి 30 రోజులు!అసలు పోలీసులు ఇప్పటివరకు ఏం చేశారు?జూన్ 6న ఏం జరిగింది?అందరి అనుమానాలే నిజం కాబోతున్నాయా?చిన్నారి జాహ్నవి ఏమైనట్టు?త్వరలోనే మిస్టరీ వీడనుందా? ఒకటి రెండు రోజులు కాదు… ఏకంగా నెల రోజులు పూర్తయ్యాయి.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి..! కానీ, ఇప్పటివరకూ పాప ఎక్కడుందో, ఎలా ఉందో.. ఎవ్వరికీ స్పష్టత లేదు. ఇదే ఇప్పుడు కాకినాడ జిల్లానే కాదు… రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. వందలాది మంది పోలీసులు, 12 ప్రత్యేక దర్యాప్తు...
Papikondalu tour : “ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్” పాపికొండల టూర్కు గ్రీన్ సిగ్నల్.. ఎందుకంత స్పెషల్?
ప్రకృతి అందాలను దగ్గర నుంచి ఆస్వాదించాలంటే మనసుకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశాల్లో పాపికొండలు ఒకటి. గోదావరి నది ఒడిలో.. పచ్చని కొండల మధ్య.. మేఘాలను తాకే అడవుల నడుమ సాగే బోటు ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే అంటారు పర్యాటకులు. భద్రతా కారణాలతో దాదాపు 20 రోజుల పాటు నిలిచిపోయిన ఈ విహారయాత్రకు ఇప్పుడు అధికారులు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు పాపికొండలు ఎక్కడ ఉన్నాయి..? ఈ యాత్రలో ఏమేం చూడొచ్చు..? టికెట్ ధర ఎంత..?...








