Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Missing Toddler Mystery in Kakinada | Police Attach GPS Tracker to Dog in Search Operation

జాహ్నవిని అప్పగించండి.. ఎలాంటి కేసులూ పెట్టం.. డీఎస్పీ కీలక హామీ

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 32 రోజులైంది. అయితే, తాజాగా ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఓ కియా కారు కొత్త చర్చకు దారితీసింది. ఆ కారుపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి కీలక విషయాలు వెల్లడించారు. మరోవైపు చిన్నారి మిస్సింగ్‌పై డీఎస్పీ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ, అసలు ఆ కారు కథేంటి? తల్లిదండ్రులకు అనుమానం ఎందుకు వచ్చింది? పోలీసులు ఏం...

Post
విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్‌ వీరాభిమాని నిరంజన్‌ఓ చెరగని జ్ఞాపకం

విధితో పోరాడి ఓడిపోయాడు..! పవన్‌ వీరాభిమాని నిరంజన్‌ఓ చెరగని జ్ఞాపకం

విధి కొన్నిసార్లు ఎంత క్రూరంగా ఉంటుందో…ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు తను జీవితాంతం అభిమానించిన హీరోను కలిసిన ఆనందం…మరోవైపు ప్రాణాలతో చేస్తున్న పోరాటం.. ఆ హీరో ఇచ్చిన మాట… కలిసి సినిమా చూడాలన్న కల… ఇవన్నీ ఇంకా కళ్లముందే ఉండగానే… 17 ఏళ్ల నిరంజన్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్న ఆ బాలుడు… ఇప్పుడు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ విషాదం పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు…...

Post
హోర్మూజ్‎లో హై టెన్షన్! చమురు నౌకలపై మిస్సైళ్ల వర్షం.. ఇక యుద్ధం తప్పదా?

హోర్మూజ్‎లో హై టెన్షన్! చమురు నౌకలపై మిస్సైళ్ల వర్షం.. ఇక యుద్ధం తప్పదా?

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. మంగళవారం (జులై 7) ఒమన్ తీరంలోని హోర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న రెండు వాణిజ్య నౌకలపై మిస్సైల్ దాడి జరిగింది.దీంతో, ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయగా భావించే హోర్మూజ్ జలసంధి మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న తరుణంలోనే మళ్లీ క్షిపణి దాడులు జరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా...

Post
Jahnavi Missing Case latest | క్లూ దొరికింది..!తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?

Jahnavi Missing Case latest | క్లూ దొరికింది..!తల్లిదండ్రుల అనుమానం నిజమేనా? చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా?

జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక మలుపు..!30 రోజుల తర్వాత బయటపడిన కీలక ఆధారం!చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలో చక్కర్లు కొట్టిన కియా కారు!సీసీ ఫుటేజీలోని కారుపై తల్లిదండ్రుల అనుమానం!అసలు ఆ కారు ఎవరిది..?జాహ్నవి మిస్సింగ్‌కు ఆ కారుకు లింక్ ఉందా..?ఈ ఒక్క ఆధారం..కేసు మిస్టరీని ఛేదిస్తుందా?చిన్నారి క్షేమంగా తిరిగొస్తుందా? కేసులో కొత్త మలుపు కాకినాడలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. చిన్నారి మిస్సింగ్ వెనుక ఒక కియా (KIA) కారు ఉన్నట్లు వస్తున్న...

Post
Youtuber Prashna Ravan Case | ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్ట్‌.. ఫోనులో మావోయిస్టు భావజాలం.. అందుకే “రావణ్‌” అనే పేరు!

Youtuber Prashna Ravan Case | ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్ట్‌.. ఫోనులో మావోయిస్టు భావజాలం.. అందుకే “రావణ్‌” అనే పేరు!

ఒక యూట్యూబర్… వరుసగా ఐదు సార్లు అరెస్ట్… ప్రతి కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మళ్లీ అరెస్ట్… చివరకు దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైన UAPA కింద కేసు నమోదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశం ఇదే. అసలు ప్రశ్న రావణ్ ఎవరు? ఆయనపై ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయి? అసలు, ఒక యూట్యూబర్‌పై అత్యంత కఠినమైన UAPA చట్టం ప్రయోగించడమేంటి? పోలీసులు ఈ కేసులో ఇంత సీరియస్‌గా ఎందుకు...

Post
Nizamabad Crime | షాకింగ్ క్రైమ్ స్టోరీ ❗భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్షన్.. ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కాటికి..

Nizamabad Crime | షాకింగ్ క్రైమ్ స్టోరీ ❗భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్షన్.. ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కాటికి..

నిజామాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ స్టోరీ వింటే ఎవరికైనా సరే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన భర్తకు.. భార్యే మృత్యు శాసనం రాసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ముందుగా మద్యం తాగించి మత్తులోకి దించి..ఆ తర్వాత డాబాపై నుంచి కిందకు తోసేశారు. అయినా భర్త ప్రాణాలతో ఉండటంతో మరింత దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు...

Post
116 ఏళ్ల బామ్మ సంకల్పం.. అలిపిరి మెట్లెక్కిన నవనీతమ్మ.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

116 ఏళ్ల బామ్మ సంకల్పం.. అలిపిరి మెట్లెక్కిన నవనీతమ్మ.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

వందేళ్లు పైబడిన వయసు… నడవడమే కష్టమయ్యే దశ… కానీ ఆమె లక్ష్యం మాత్రం ఒక్కటే… తిరుమల శ్రీవారి దర్శనం. వేలాది మెట్లు ఎక్కి 116 ఏళ్ల వయసులో అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఓ బామ్మ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సాధారణ భక్తురాలు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వరకు స్పందించారు. చివరకు టీటీడీ వెతికి మరీ ఆ...

Post
రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై30 మంది మృగాళ్ల అరాచకం

రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై30 మంది మృగాళ్ల అరాచకం

రాజస్థాన్‌లో వెలుగుచూసిన ఓ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. 13 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన దుండగులు, ఆమెను ఓ హోటల్ యజమానికి విక్రయించడం.. అనంతరం ఐదు రోజుల పాటు ఒక హోటల్ నుంచి మరో హోటల్‌కు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగులోకి రావడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. బాధితురాలు చెప్పిన వివరాలు, పోలీసుల దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రజల్లో...

Post
2050 నాటికి నిప్పుల గుండమే🔥.. వేడి కక్కుతున్న కాంక్రీట్ భవనాలు! నగరాలే హీట్ ట్రాప్‌లు

2050 నాటికి నిప్పుల గుండమే🔥.. వేడి కక్కుతున్న కాంక్రీట్ భవనాలు! నగరాలే హీట్ ట్రాప్‌లు

ఎండలు ఏడాది ఏడాదికి ఎందుకు పెరుగుతున్నాయి? గ్రామాల కంటే నగరాల్లో ఎందుకు ఎక్కువ వేడి అనిపిస్తోంది? సాయంత్రం సూర్యుడు అస్తమించినా.. రాత్రి వరకు రోడ్లు, భవనాలు ఎందుకు వేడిగానే ఉంటున్నాయి? దీనికి కేవలం క్లైమేట్ చేంజ్ మాత్రమే కారణం కాదు. మనం నిర్మిస్తున్న నగరాలే ఇప్పుడు “హీట్ ట్రాప్”లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు “అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్” అని పిలుస్తున్నారు. ఈ ప్రభావం వల్ల నగరాల ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల గ్రామాల కంటే 5 నుంచి...

Post
Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..

Tuni Girl Missing Case: 30 రోజులు పూర్తి! జాహ్నవి ఎక్కడ? ఒక్క క్లూ దొరికినా చాలు..

చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి 30 రోజులు!అసలు పోలీసులు ఇప్పటివరకు ఏం చేశారు?జూన్ 6న ఏం జరిగింది?అందరి అనుమానాలే నిజం కాబోతున్నాయా?చిన్నారి జాహ్నవి ఏమైనట్టు?త్వరలోనే మిస్టరీ వీడనుందా? ఒకటి రెండు రోజులు కాదు… ఏకంగా నెల రోజులు పూర్తయ్యాయి.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి..! కానీ, ఇప్పటివరకూ పాప ఎక్కడుందో, ఎలా ఉందో.. ఎవ్వరికీ స్పష్టత లేదు. ఇదే ఇప్పుడు కాకినాడ జిల్లానే కాదు… రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. వందలాది మంది పోలీసులు, 12 ప్రత్యేక దర్యాప్తు...