Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Ketan Agarwal Murder Case: ఇది ‘జరగని పెళ్లి..’  ముందే ప్రియుడికి మెసేజ్‌ పంపిన సియా !

Ketan Agarwal Murder Case: ఇది ‘జరగని పెళ్లి..’ ముందే ప్రియుడికి మెసేజ్‌ పంపిన సియా !

పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితురాలు సియా గోయల్, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరిల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలకంగా మారిన స్నాప్‌చాట్ చాటింగ్ ఈ కేసు దర్యాప్తులో సియా గోయల్‌కు చెందిన స్నాప్‌చాట్ చాటింగ్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. తన స్నేహితురాలికి ఆమె పంపినట్లుగా చెబుతున్న ఒక సందేశం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోడ్ భాషలో సంభాషణలు దర్యాప్తులో డిలీట్...

Post
Srinivasa Mangapuram Release Date Locked | Jaya Krishna Ghattamaneni Debut Film

Srinivasa Mangapuram Release Date : థియేటర్లలోకి ‘శ్రీనివాస మంగాపురం’..| జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ ఫిల్మ్ పూర్తి వివరాలు

టాలీవుడ్‌లో మరో భారీ డెబ్యూ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజయ్ భూపతి మేజిక్.. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ‘RX 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ...

Post
Papikondalu tour : “ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్” పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎందుకంత స్పెషల్?

Papikondalu tour : “ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్” పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎందుకంత స్పెషల్?

ప్రకృతి అందాలను దగ్గర నుంచి ఆస్వాదించాలంటే మనసుకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశాల్లో పాపికొండలు ఒకటి. గోదావరి నది ఒడిలో.. పచ్చని కొండల మధ్య.. మేఘాలను తాకే అడవుల నడుమ సాగే బోటు ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే అంటారు పర్యాటకులు. భద్రతా కారణాలతో దాదాపు 20 రోజుల పాటు నిలిచిపోయిన ఈ విహారయాత్రకు ఇప్పుడు అధికారులు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు పాపికొండలు ఎక్కడ ఉన్నాయి..? ఈ యాత్రలో ఏమేం చూడొచ్చు..? టికెట్ ధర ఎంత..?...

Post
Agra Murder Case : భర్తను చంపి బాత్‌రూమ్‌లో పాతేసింది..‘దృశ్యం’ సినిమా స్టైల్‌లో మర్డర్❗

Agra Murder Case : భర్తను చంపి బాత్‌రూమ్‌లో పాతేసింది..‘దృశ్యం’ సినిమా స్టైల్‌లో మర్డర్❗

45 రోజుల మిస్సింగ్‌ మిస్టరీలో షాకింగ్‌ ట్విస్ట్‌!ఇది పక్కా మర్డర్ అని తేల్చిన పోలీసులు..ఇంట్లోనే ‘దృశ్యం’ సినిమా స్టైల్ మర్డర్..బాత్‌రూమ్ టైల్స్ కిందే భర్త మృతదేహం..చంపేసి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య!హత్య వెనుక అసలేం జరిగింది? 🔴 45 రోజుల మిస్సింగ్ కేసు.. ఇప్పుడు భయంకరమైన మర్డర్ కేసు! 45 రోజులుగా మిస్సింగ్ కేసుగా ఉన్న ఒక ఘటన ఇప్పుడు పూర్తిగా భయంకరమైన మర్డర్ కేసుగా బయటపడింది. మొదట ఇది సాధారణ మిస్సింగ్ కేస్‌గా నమోదు చేసినప్పటికీ, పోలీసుల...

Post
Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

Tirumala: శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో వెంకన్న ఆల్‌టైమ్ రికార్డ్!

“కలియుగ ప్రత్యక్ష దైవం… అపర కుబేరుడు… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో ఈ వేసవిలో మరో అరుదైన రికార్డు నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు… హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ చరిత్రలో నిలిచే స్థాయికి చేరాయి. ఒకవైపు రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కల్పించింది. ప్రస్తుతం...

Post
EthanolBlended Fuel: E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!

EthanolBlended Fuel: E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!

మీరు పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు E20 అనే పదం ఎప్పుడైనా గమనించారా? ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్‌పై ఎన్నో వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. “ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్ పాడవుతుంది”, “మైలేజ్ తగ్గిపోతుంది”, “పాత బైక్‌లు, కార్లు దెబ్బతింటాయి”, “ఇన్సూరెన్స్ కూడా వర్తించదు” అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 అంశాలతో కూడిన వివరణ విడుదల చేసింది. మరి, అసలు E20 అంటే ఏమిటి? దీనిపై ప్రభుత్వం...

Post
Siya- Lie Detector Test | కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్! మర్డర్‌ చేశారు.. కానీ సాక్ష్యాల్లేవ్‌! లై-డిటెక్టర్‌తో సియా నిజం చెబుతుందా?

Siya- Lie Detector Test | కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్! మర్డర్‌ చేశారు.. కానీ సాక్ష్యాల్లేవ్‌! లై-డిటెక్టర్‌తో సియా నిజం చెబుతుందా?

కేతన్ కేసులో కొత్త ట్విస్ట్..లోయలోకి తోసింది ఎవరో క్లారిటీ లేదంటున్న పోలీసులుసియాకు లై-డిటెక్టర్ పరీక్షే కీలకం..!విచారణలో మౌనం వహిస్తోన్న సియా, చేతన్‌కేతన్ కేసులో షాకింగ్ టర్న్..ఆధారాలు లేవంటున్న పుణె పోలీసులుముగియనున్న సియా-చేతన్ కస్టడీసియా దగ్గర కేతన్ ఫోన్మే నెల మొదటి వారం నుంచి కేతన్ హత్యకు ప్లాన్‌కొండపైకి వెళ్లి రిహార్సిల్ చేసిన నిందితులులోహగఢ్ కోట వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు ప్రేమ… పెళ్లి… కుట్ర… 400 అడుగుల లోయ… చివరకు దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఒక...

Post
Mission Aagman

Mission Aagman | నింగిలోకి స్కైరూట్ విక్రమ్–1 | దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం!

భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర..!ప్రయోగానికి సిద్ధంగా దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌నింగిలోకి స్కైరూట్ విక్రమ్–1…శ్రీహరికోట నుంచి దూసుకెళ్లనున్న రాకెట్షార్‌లోని ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌లో సిద్ధంగా విక్రమ్‌-1జూలై 12- ఆగస్టు 4 మధ్య ప్రయోగించే అవకాశంఏడంతస్తుల ఎత్తైన రాకెట్‌భారత రోదసి చరిత్రలో సరికొత్త విప్లవంగా అభివర్ణనటీ-హబ్‌లో పురుడు పోసుకొన్న ‘స్కైరూట్‌’ ఘనత భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించడం అంటే ఇస్రో అనే ప్రభుత్వ సంస్థ మాత్రమే...

Post
Andhra Pradesh Gold Mining : ఏపీలో బంగారు విప్లవం!

Andhra Pradesh Gold Mining : ఏపీలో బంగారు విప్లవం!

. ఏపీలో బంగారు విప్లవం!చిత్తూరులో భారీ గోల్డ్ బ్లాక్..రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు!చిగురుగుంటలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం..జొన్నగిరిలో 50 టన్నుల బంగారం..ఆంధ్రప్రదేశ్ దేశ గోల్డ్ హబ్‌గా అవతరించనుందా?రతనాల రాయలసీమకు గోల్డెన్ ఫ్యూచర్ మొదలైందా? ఒకప్పుడు ప్రపంచ బంగారు చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక గర్వకారణం. దాదాపు వందేళ్లపాటు బంగారం తవ్వకాలు జరిగిన ఆ ప్రాంతం… భారత ఖనిజ సంపదకు ప్రతీకగా నిలిచింది. కానీ కాలక్రమేణా ఆ గనులు మూతపడడంతో దేశంలో బంగారం...

Post
AI Undersea Cable Project: 3,600 KM Link Between Singapore and Machilipatnam Explained!

AI Undersea Cable Project :సింగపూర్ ➜ మచిలీపట్నం.. AI కోసం సముద్రంలో 3,600 KM కేబుల్..! AI యుగానికి ఏపీ గేట్‌వే..!

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం కీలక ల్యాండింగ్ ఇంటర్నెట్ అంటే చాలా మందికి మొబైల్ టవర్లు… వై-ఫై… లేదా శాటిలైట్లు గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్‌లో దాదాపు 95 శాతం సముద్ర గర్భంలో వేల కిలోమీటర్ల పొడవున పరచిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రయాణిస్తుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వీడియో కాల్స్, AI సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, బ్యాంకింగ్ లావాదేవీలు, సోషల్ మీడియా, స్ట్రీమింగ్… ఇవన్నీ ఈ అండర్‌సీ కేబుళ్లపైనే...