Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Pancha Bhoota Sthalams: Divine Manifestations of the Five Elements

Powerful Pancha Bhoota Linga Temples | గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం .. పంచభూత శివలింగాల విశిష్టత

భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని...

Post
Rare Emerald Shiva Lingam Shines Bright in Telangana

Rare Marakatha lingam | తెలంగాణలో మెరిసిపోతున్న అరుదైన మరకత శివలింగం..

భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ చందిప్ప క్షేత్రం హైదరాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు...

Post
"The Ram Temple Without Hanuman: You'll Be Surprised to Know the Reason!"

Ram Temple | హనుమంతుడు లేని రామాలయం..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు !

సాధారణంగా శ్రీరాముడు ఉన్న ప్రతి చోటా భక్తాగ్రగణ్యుడైన హనుమంతుడు ఉంటాడని మనం నమ్ముతాం. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రసిద్ధ రామాలయం ఉంది, అక్కడ ఎంత వెతికినా హనుమంతుడి విగ్రహం కనిపించదు. అదే కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఎందుకు లేడు? ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకే శిల్పంలో సీతారాములు, లక్ష్మణుని విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న...

Post
Missing Toddler Mystery in Kakinada | Police Attach GPS Tracker to Dog in Search Operation

Jahnavi Missing Mystery| పెంపుడు కుక్క మృతి.. జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ ! తిరిగిరాని చిన్నారి..500 ఎకరాల్లో జల్లెడ..లాజికల్ పాయింట్స్ ఇవే!

జాహ్నవి మిస్సింగ్‌ మిస్టరీ!తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడమిస్సింగ్‌ కేసులో లాజికల్ పాయింట్స్‌ ఇవే! జాహ్నవి కేసులో అతి పెద్ద సంచలనంజాహ్నవి కేసులో కీలకంగా ఉన్న కుక్క మృతికొద్ది రోజులుగా విచిత్రంగా ప్రవర్తించిన శునకంకుక్క సడన్ గా చనిపోవడానికి కారణమేంటి?రోజురోజుకూ మిస్టరీగా మారుతోన్న జాహ్నవి మిస్సింగ్‌ కేసు..వారం రోజులు గడిచినా దొరకని ఆచూకీ..నాన్న దగ్గరికంటూ అడవిలోకి వెళ్లిన చిన్నారి..జాహ్నవి జాడ కోసం 200 మంది పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్‌..500 ఎకరాల అడవిలో అణువణువూ గాలింపు..అసలు జాహ్నవికి...

Post
“10 Places You Should Never Visit in the World”

Forbidden Places In World | ప్రపంచంలో ఎప్పటికీ మూసి ఉండే 10 రహస్య ప్రదేశాలు!

సాంకేతికత ఎంతగా విస్తరించినా, గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనైనా మనం చూడగలుగుతున్నా.. కొన్ని ప్రదేశాలు మాత్రం ఇప్పటికీ మానవ కన్నుకు చిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ప్రాణాంతకమైన పరిస్థితులు, లేదా పవిత్రమైన నమ్మకాల దృష్ట్యా ఈ ప్రాంతాలలోకి సామాన్యులకు ప్రవేశం లేదు. ప్రపంచంలో ఎవరూ వెళ్లలేని అటువంటి 10 రహస్య ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏరియా 51 (అమెరికా) నెవాడా ఎడారిలో ఉన్న ఈ సైనిక స్థావరం పేరు...

Post
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే... రంగులు కూడా మార్చుతుంది!

Most Poisonous Snake : ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము: ఇన్‌ల్యాండ్ తైపాన్ – ఒక ప్రకృతి అద్భుతం!

ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో భాగంగా, ఆస్ట్రేలియా అడవుల్లో నివసించే ఇన్‌ల్యాండ్ తైపాన్ (Inland Taipan) పాము గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా పేరుగాంచిన ఈ జీవి, తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రకృతి సిద్ధంగా అలవర్చుకున్న ఒక అద్భుతమైన లక్షణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే, కాలానికి అనుగుణంగా తన చర్మం రంగును మార్చుకోవడం. వాతావరణానికి అనుగుణంగా రంగు మార్పు ఆస్ట్రేలియాలోని అత్యంత కఠినమైన వాతావరణ...

Post
Shani Trayodashi 2026

Shani Trayodashi 2026 | శని త్రయోదశి: ఏలినాటి శని బాధల నుండి ఉపశమనం పొందే అద్భుత అవకాశం!

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, అత్యంత పవిత్రమైన రోజులలో ‘శని త్రయోదశి’ ఒకటి. శనివారం రోజున త్రయోదశి తిథి రావడం అత్యంత అరుదైన మరియు విశిష్టమైన కలయిక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఈ రోజు అత్యంత అనువైనది. శని త్రయోదశి ప్రాముఖ్యత: శని దేవుడు న్యాయానికి అధిపతి. మన కర్మఫలాలను అనుసరించి ఫలితాలను ఇచ్చే శని దేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలన్నా, అలాగే ఏలినాటి శని, అష్టమ శని...

Post
యుద్ధాలతో అట్టుడికిన 2025.. మరో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?

యుద్ధాలతో అట్టుడికిన 2025.. మరో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?

యుద్ధాలతో అట్టుడికిన 2025…
వరల్డ్ వార్–2 తర్వాత.. అత్యధిక యుద్ధాలు నమోదైన ఏడాదిగా రికార్డ్!
వరుస యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు!
గత 8 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా పెరిగిన యుద్ధాల తీవ్రత!
ఎందుకీ అశాంతి..?
ఈ పరిణామాలు మరో ప్రపంచ యుద్ధానికి సంకేతమా..?
తాజా నివేదిక ఏం చెబుతోంది..?

Post
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బిగ్ అప్డేట్.. నేరుగా స్టూడెంట్స్ ఖాతాల్లోకే డబ్బులు.. తెలంగాణ సర్కార్‌ కొత్త జోవో

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బిగ్ అప్డేట్.. నేరుగా స్టూడెంట్స్ ఖాతాల్లోకే డబ్బులు.. తెలంగాణ సర్కార్‌ కొత్త జోవో

విద్యార్థులకు గుడ్‌న్యూస్..
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం
ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో భారీ మార్పులు
ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు నగదు
దరఖాస్తు చేసిన 75 రోజుల్లోపు నిధుల విడుదల
కొత్త గైడ్‌లైన్స్‌తో 8,9 జీవోలు జారీ

Post
Why Don’t Women Wear Flowers in Tirumala?

Tirumala: తిరుమలలో మహిళలు పూలు ఎందుకు పెట్టుకోరు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే, తిరుమల కొండపైకి వెళ్లే భక్తులు, ముఖ్యంగా మహిళలు కొన్ని సంప్రదాయాలను, నియమాలను తప్పనిసరిగా పాటిస్తుంటారు. అందులో ముఖ్యమైనది: కొండపై మహిళల పుష్పాలంకరణ నిషిద్ధం. అంటే, తిరుమల క్షేత్రంలో ఉన్నంత సేపు మహిళలు తలలో పూలు పెట్టుకోకూడదు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు పౌరాణిక కారణాలు ఇవే. 1. పూలన్నీ శ్రీవారి కోసమే! శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార...