హైదరాబాద్లో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం..
మూడు ముక్కల గ్రేటర్ ఎన్నికలపై పార్టీల ఫోకస్
గెలుపే లక్ష్యంగా ఊపందుకున్న ప్రచారాలు
కాంగ్రెస్, MIM కలిసి పోటీ చేస్తాయా?
గతంలో మెజార్టీ సాధించిన BRS వ్యూహమేంటి?
మరి, బీజేపీ-జనసేన గేమ్ ప్లాన్ ఏంటి?
కీలకంగా ఉన్న హైదరాబాద్లో పాగా వేసేదెవరు?
ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవరు?
FlashNews:
చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్లో తొలి టీకా
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్కు CDSCO ఆమోదం
Indian Rock Python : కేబీఆర్ పార్క్లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్పై ప్రత్యక్షం.. వైరల్గా మారిన వీడియో
RC 17: రామ్చరణ్ అభిమానులకు గుడ్న్యూస్.. సుకుమార్ మూవీ లాంచింగ్కు రంగం సిద్ధం!
Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్ టన్నులు..!
Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్పాట్ కొట్టింది!
Brain Cancer: మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్డీఏ ఆమోదం
Oil Tankers Explode : హర్మూజ్లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
Author: Madhuri (Madhuri )
మూడు ముక్కల ‘గ్రేటర్’ ఎన్నికలకు..పార్టీల భారీ యాక్షన్ ప్లాన్! బల్దియా మే సవాల్..!
జాహ్నవిని కిడ్నాప్ చేశారా? లేక.. కొండ చిలువ బారిన పడిందా? నేటి రిపోర్టుతో వీడనున్న మిస్టరీ!
మరింత మిస్టరీగా మారిన జాహ్నవి మిస్సింగ్ కేసు..
పది రోజులు కావొస్తున్నా దొరకని చిన్నారి జాడ..
అధికారులు అంటున్నట్టుగా చిన్నారి కొండ చిలువ బారిన పడిందా?
కేసులో కీలకంగా ఉన్న కుక్కు అసలు ఎలా చనిపోయింది..?
ఏదైనా విషప్రయోగం జరిగిందా..?
కుక్క పోస్ట్ మార్టం రిపోర్టుతో వీడనున్న మిస్సింగ్ మిస్టరీ
డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు..
ఇంతకీ, చిన్నారి జాహ్నవి క్షేమంగా ఉందా?
మిస్సింగ్ వెనుక అసలేం జరిగింది?
Ashtadasha 18 Shakti Peethas: సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలివే !
శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వీటిలో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, మరొకటి శ్రీలంకలో...
Ghattamaneni 3rd Generation | ఘట్టమనేని మూడో తరం: సూపర్స్టార్ వారసత్వాన్ని అందుకునేదెవరు?
తెలుగు సినీ చరిత్రలో ‘సూపర్స్టార్’ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కృష్ణ గారు. ఆ మహానటుడి వారసత్వాన్ని మహేశ్ బాబు తనదైన శైలిలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ, తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఘట్టమనేని కుటుంబంలోని మూడో తరం వారసులపై పడింది. ఈ యువతరం వెండితెరపై సత్తా చాటడానికి సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతంలో ‘నిజం’...
Viral : చైర్మన్ ‘ముద్దు’ వీడియో వైరల్.. కుప్పకూలిన బిలియనీర్ కంపెనీ! 2.9 బిలియన్ డాలర్లు ఆవిరి!
వైరల్ వీడియోతో షాక్లో ఇన్వెస్టర్లు!9%కిపైగా పతనమైన షేర్లు2.9 బిలియన్ డాలర్లు ఆవిరి!చైర్మన్ వీడియోపై కంపెనీ క్లారిటీఆ తర్వాత మళ్లీ కోలుకున్న స్టాక్ వైరల్ వీడియో మరియు షేర్ల పతనం: విక్టరీ జెయింట్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, 54 ఏళ్ల చెన్ టావోకు సంబంధించిన ఒక వీడియో జూన్ 6న చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘డౌయిన్’లో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆయన ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు (లిఫ్టులో ముద్దుపెట్టుకుంటున్నట్లు) దృశ్యాలు ఉండటంతో, మదుపర్లు ఒక్కసారిగా ఆందోళనకు...
UPI | యూపీఐ వినియోగదారులకు అలర్ట్: పాత ఖాతాలను వెంటనే తొలగించండి!
నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) మన రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అంతర్భాగమైపోయింది. చిన్న మొత్తాల నుంచి పెద్ద చెల్లింపుల వరకు క్షణాల్లో జరిగిపోతుండటంతో, యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, మనం బ్యాంక్ ఖాతా మారినప్పుడు లేదా పాత అకౌంట్ను మూసివేసినప్పుడు, ఒక ముఖ్యమైన విషయాన్ని తరచుగా విస్మరిస్తుంటాం. అదే.. మన యూపీఐ యాప్లో ఇంకా కొనసాగుతున్న పాత బ్యాంక్ ఖాతాల తొలగింపు. ఎందుకు తొలగించాలి? చాలామంది యూపీఐ యాప్లలో ఒకే మొబైల్ నంబర్తో ఒకటి...
Work From Bike : వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు? సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్: నగర రోడ్లపై కొందరు యువకులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్ నడుపుతూనే ల్యాప్టాప్లో ఆఫీస్ పనులు చేసుకుంటూ, తమ ప్రాణాలనే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఒక యువకుడి తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. ఏం జరిగింది? సాధారణంగా రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఐటీ ఉద్యోగులు ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం మనం చూస్తుంటాం. అయితే, హైదరాబాద్లో ఒక యువకుడు...
Puri JagannathTemple | పూరీ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన 9 అద్భుతాలు
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర తో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం. ఆషాడశుద్ధ విదియ నాడు ఇక్కడ రథయాత్ర ప్రారంభమవుతుంది. కానీ అంతకు రెండు రోజుల ముందు జేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర నిర్వహిస్తారు. తర్వాత స్వామికి అనారోగ్యం అని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర ప్రారంభం. మూడు రథాలలో...
Powerful Pancha Bhoota Linga Temples | గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం .. పంచభూత శివలింగాల విశిష్టత
భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని...
Rare Marakatha lingam | తెలంగాణలో మెరిసిపోతున్న అరుదైన మరకత శివలింగం..
భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ చందిప్ప క్షేత్రం హైదరాబాద్కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు...









