Home Latest News

Category: Latest News

Post
Pancha Bhoota Shiva Temple

Pancha Bhoota Shiva Temple: పంచభూత శివలింగ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి?

జీవకోటికి ఆధారం పంచభూతాలు. వీటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత దేవాలయాలు. అంతటా నిండి ఉండే శివుడు పంచభూతాలు సైతం తానే అంటున్నాడు.. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. పృథ్విలింగం(కంచి), ఆకాశలింగం(చిదంబరం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (అరుణాచలం), వాయులింగం(శ్రీకాళహస్తి)లను పంచభూతలింగాలు అంటారు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. పరమ...

Post
Paraguay’s Miguel Almirón Receives Red Card Under New Football Rules

Football Disciplinary Action : నోరు మూసుకున్నందుకు రెడ్‌ కార్డ్‌..! వరల్డ్‌ కప్‌ చరిత్రలో తొలిసారి..

ఫిఫా ప్రపంచ కప్‌ 2026: పరాగ్వే సంచలనం.. అరుదైన రికార్డుతోపాటు చెత్త రికార్డు! ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో పరాగ్వే జట్టు మిశ్రమ ఫలితాలతో వార్తల్లో నిలుస్తోంది. తుర్కియేతో జరిగిన కీలక మ్యాచ్‌లో పరాగ్వే 1-0 తేడాతో విజయం సాధించి, నాకౌట్‌ బెర్తు రేసులో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో పరాగ్వే ఆటగాళ్లు సృష్టించిన రికార్డులు, వివాదాలు ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త నిబంధనతో మిగెల్ అల్మిరన్‌కు చిక్కులు...

Post
Leopard Spotted on IIT Campus : ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు..

Leopard Spotted on IIT Campus : ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు..

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే క్యాంపస్‌లో చిరుతపులి సంచారం విద్యార్థులు, సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పవాయ్‌లోని క్యాంపస్ స్టాఫ్ హాస్టల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏం జరిగింది? నిన్న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో, హాస్టల్ మెట్ల వద్ద ఉన్న ఒక వీధికుక్కపై చిరుతపులి మెరుపుదాడి చేసింది. ఈ మొత్తం దృశ్యం...

Post
samantha

Samantha : తల్లి కాబోతున్న సమంత..అందుకే చీరకట్టులోనే మూవీ ప్రమోషన్స్..

సమంత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత వరుసగా చీరకట్టులోనే కనిపిస్తుండటంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా ఫ్యాషన్ ఐకాన్‌గా, ఆధునిక దుస్తులకు ప్రాధాన్యత ఇచ్చే సమంత, ఈ సినిమా ప్రమోషన్లలో మాత్రం కేవలం సాంప్రదాయబద్ధమైన చీరకట్టులోనే కనిపించడం నెటిజన్లలో సందేహాలను రేకెత్తించింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్లలోని కొన్ని వీడియోలు, ఫోటోలలో ఆమె ‘బేబీ...

Post
gold rates

Gold Rates Fall Down : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీ పతనం

రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు! ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల నుంచి పసిడి ధరలు ఏకంగా 28 శాతం వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరిలో ఔన్సుకు సుమారు 5,602 డాలర్లుగా ఉన్న బంగారం ధర, జూన్ 20 నాటికి 4,150 – 4,170 డాలర్ల శ్రేణికి పడిపోయింది. కేవలం గత నెల...

Post
Jahnavi Missimg Case

Jahnavi Missing Case : జాహ్నవి అదృశ్యమైన రోజు.. అసలు అడవిలోకే వెళ్లని పెంపుడు కుక్క? చిన్నారి దారి తప్పిందా?

రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం: మిస్టరీగా మారుతున్న కేసు.. కొత్త కోణంలో దర్యాప్తు!

Post
AP Gold Mine

AP Gold Mine : ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

ఏపీలో బయటపడ్డ 50 టన్నుల బంగారం!దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుందా?భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే..సువర్ణ అధ్యాయానికి తెరలేవబోతుందా?జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుపై సంచలన ప్రకటన..దేశ గోల్డ్ మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్ మార్క్..! ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సువర్ణ అధ్యాయం: జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని ప్రారంభం కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తూ, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే...

Post
Vijayawada Gade Sai Krishna Case

Vijayawada Gade Sai Krishna Case : సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం – సీఐ నాగరాజుపై మర్డర్ కేసు !

విజయవాడలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై వెల్లువెత్తిన ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. కేసు నేపథ్యం: 23 ఏళ్ల గాదె సాయికృష్ణను మే 9న విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి సాయికృష్ణ ఆచూకీ గల్లంతైంది. తన కుమారుడిని పోలీసులు లాకప్‌లో దారుణంగా హింసించారని, చివరికి చంపేసి మృతదేహాన్ని...

Post
Ahmedabad Plane Crash Incident

Ahmedabad Plane Crash Incident : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. తెరపైకి పైలట్ ఆత్మహత్య వాదన !

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: ‘పైలట్ సూసైడ్’ థియరీని సవాల్ చేసిన ఎఫ్ఐపీ! అహ్మదాబాద్: గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదంపై దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఈ దుర్ఘటన పైలట్ ఆత్మహత్య వల్ల జరిగిందన్న ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ప్రాథమిక వాదనను ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ (FIP) తీవ్రంగా ఖండించింది. ఇది ఉద్దేశపూర్వక ఘటన కాదని, విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే...

Post
Gurugram software engineer death mystery in Mussoorie hotel

Honeymoon Tragedy : నగ్నంగా రక్తమడుగులో భార్య.. ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?

సంచలనం రేపుతోన్న హనీమూన్‌ ఉదంతం..రక్తపు మడుగులో నగ్నంగా పడున్న భార్య..రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్..హోటల్‌ రూమ్‌లో మద్యం సీసాలు..అల్లుడిపైనే అనుమానమన్న అత్తమామలు..భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ముస్సోరీ హనీమూన్‌లో అసలేం జరిగింది? అసలేం జరిగింది? విశాఖపట్నంకు చెందిన పి. రాధా గాయత్రి (27), పుణెకు చెందిన సౌమ్య శ్రీచరణ్‌లకు గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలో నివసిస్తోంది. వీరిద్దరూ తమ హనీమూన్ ప్లాన్‌లో భాగంగా జూన్ 13న ఢిల్లీ...