రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు! ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల నుంచి పసిడి ధరలు ఏకంగా 28 శాతం వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. జనవరిలో ఔన్సుకు సుమారు 5,602 డాలర్లుగా ఉన్న బంగారం ధర, జూన్ 20 నాటికి 4,150 – 4,170 డాలర్ల శ్రేణికి పడిపోయింది. కేవలం గత నెల...
FlashNews:
చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్లో తొలి టీకా
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్కు CDSCO ఆమోదం
Indian Rock Python : కేబీఆర్ పార్క్లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్పై ప్రత్యక్షం.. వైరల్గా మారిన వీడియో
RC 17: రామ్చరణ్ అభిమానులకు గుడ్న్యూస్.. సుకుమార్ మూవీ లాంచింగ్కు రంగం సిద్ధం!
Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్ టన్నులు..!
Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్పాట్ కొట్టింది!
Brain Cancer: మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్డీఏ ఆమోదం
Oil Tankers Explode : హర్మూజ్లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
Author: Madhuri (Madhuri )
Jahnavi Missing Case : జాహ్నవి అదృశ్యమైన రోజు.. అసలు అడవిలోకే వెళ్లని పెంపుడు కుక్క? చిన్నారి దారి తప్పిందా?
రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం: మిస్టరీగా మారుతున్న కేసు.. కొత్త కోణంలో దర్యాప్తు!
AP Gold Mine : ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్గా ఆంధ్రప్రదేశ్!
ఏపీలో బయటపడ్డ 50 టన్నుల బంగారం!దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుందా?భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే..సువర్ణ అధ్యాయానికి తెరలేవబోతుందా?జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుపై సంచలన ప్రకటన..దేశ గోల్డ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ మార్క్..! ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సువర్ణ అధ్యాయం: జొన్నగిరిలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని ప్రారంభం కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తూ, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే...
Vijayawada Gade Sai Krishna Case : సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం – సీఐ నాగరాజుపై మర్డర్ కేసు !
విజయవాడలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనపై వెల్లువెత్తిన ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. కేసు నేపథ్యం: 23 ఏళ్ల గాదె సాయికృష్ణను మే 9న విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి సాయికృష్ణ ఆచూకీ గల్లంతైంది. తన కుమారుడిని పోలీసులు లాకప్లో దారుణంగా హింసించారని, చివరికి చంపేసి మృతదేహాన్ని...
Ahmedabad Plane Crash Incident : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. తెరపైకి పైలట్ ఆత్మహత్య వాదన !
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: ‘పైలట్ సూసైడ్’ థియరీని సవాల్ చేసిన ఎఫ్ఐపీ! అహ్మదాబాద్: గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదంపై దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఈ దుర్ఘటన పైలట్ ఆత్మహత్య వల్ల జరిగిందన్న ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ప్రాథమిక వాదనను ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ (FIP) తీవ్రంగా ఖండించింది. ఇది ఉద్దేశపూర్వక ఘటన కాదని, విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే...
Honeymoon Tragedy : నగ్నంగా రక్తమడుగులో భార్య.. ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?
సంచలనం రేపుతోన్న హనీమూన్ ఉదంతం..రక్తపు మడుగులో నగ్నంగా పడున్న భార్య..రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్..హోటల్ రూమ్లో మద్యం సీసాలు..అల్లుడిపైనే అనుమానమన్న అత్తమామలు..భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ముస్సోరీ హనీమూన్లో అసలేం జరిగింది? అసలేం జరిగింది? విశాఖపట్నంకు చెందిన పి. రాధా గాయత్రి (27), పుణెకు చెందిన సౌమ్య శ్రీచరణ్లకు గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలో నివసిస్తోంది. వీరిద్దరూ తమ హనీమూన్ ప్లాన్లో భాగంగా జూన్ 13న ఢిల్లీ...
Jahnavi Missing Latest : జాహ్నవి కేసులో కొత్త ట్విస్ట్..ఆ రోజంతా ఊళ్లోనే తిరిగిన కుక్క! సీసీ కెమెరాలో షాకింగ్ సీన్స్!
జాహ్నవి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్..చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలోనే ఉన్న పెంపుడు కుక్క..ఆలయం వద్ద సీసీ కెమెరాల్లో గుర్తింపు..సంచార జాతులవారిని విచారిస్తోన్న పోలీసులు..కుక్కు పోస్టుమార్టం రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ.. తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం: 14 రోజులు గడిచినా వీడని మిస్టరీ! కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని ఎస్.అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి (జ్ఞానేశ్వరి) అదృశ్యమై 14 రోజులు కావొస్తోంది. ఈ కేసు దర్యాప్తు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ పోలీసులకు...
పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు
కైలాశం అంతా దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది…లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి ‘స్వామీ మూడోకన్ను తెరిచారేంటి’ నా తండ్రి హిమవంతుడికి బాధ...
మిస్సింగ్ లోగుట్టు పెరుమాళ్ళకెరుక! రోజులు గడిచిపోతున్నాయ్ కానీ నో క్లూ.. ఇక మిస్టరీయేనా?
మరింత మిస్టరీగా జాహ్నవి మిస్సింగ్ కేసు..13 రోజులుగా అడవంతా అణువణువూ గాలింపు..చిన్నారి ప్రాణాలతోనే ఉందా?లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా..ఇంతవరకూ ఒక్క క్లూ కూడా దొరక్కపోవడమేంటి?మిస్సింగ్ కేసు ఇక మిస్టరీగానే మిగిలిపోనుందా?మరి, అడవిలోకెళ్లిన చిన్నారి ఏమైనట్టు? ఏపీలో సంచలనంగా మారిన చిన్నారి జాహ్నవీ అదృశ్య ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి జాడ కోసం అడవంతా అణువణువూ జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం...
Jahnavi Missing Case : సీన్ రీ-కన్స్ట్రక్షన్..ఫెన్సింగ్కు వేలాడుతున్న మాంసపు బొమ్మలు.. కుక్కపై విష ప్రయోగం జరిగిందా?
జాహ్నవి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్..ఘటనా స్థలంలో సీన్ రీ-కన్స్ట్రక్షన్..ఫెన్సింగ్కు వేలాడుతున్న రెండు మాంసపు బొమ్మలు..కేసులో కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్..పెంపుడు కుక్కపై విష ప్రయోగం జరిగిందా?12 రోజులైనా కనిపించని చిన్నారి జాడ..500 మందితో జల్లెడ పట్టినా.. నో క్లూ !జాహ్నవి ఏమైనట్టు..?అసలేంటీ మిస్సింగ్ మిస్టరీ! 12 రోజులైంది.. చిన్నారి జాహ్నవి కానరాక. అడవంతా జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,...







