Home We9 News

Tag: We9 News

Post
Coffee and High Blood Pressure: Myth or Fact?

కాఫీ తాగితే బీపీ పెరుగుతుందా?

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం స్నేహితులతో టైంపాస్‌ దాకా.. చాలా మందిలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయమే ఉత్సాహం రావడానికి, మూడీగా ఉంటే రిలాక్స్‌ కావడానికి కాఫీ తోడ్పడుతుంది కూడా. అయితే కాఫీ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. కాఫీలో ఉండే కెఫీన్ ఉత్తేజకర పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని యాక్టివేట్‌ చేస్తుంది. ఒక కాఫీ తాగినప్పుడు దాని ప్రభావం 30...

Post
Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?..  పుణెలో సంచలనం

Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?.. పుణెలో సంచలనం

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగిన ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటనగా భావించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో హత్యగా మారింది. ఈ కేసులో మృతుడు కేతన్ అగర్వాల్ కాగా, ఆయన కాబోయే భార్య సియా గోయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేతన్ అగర్వాల్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. ట్రెక్కింగ్ పేరుతో ఇద్దరూ అక్కడికి...

Post
Last Click Before Death : పుట్టినరోజు వేడుక… చివరికి ప్రియురాలి కుట్రలో ప్రాణాలు కోల్పోయిన కేతన్!

Last Click Before Death : పుట్టినరోజు వేడుక… చివరికి ప్రియురాలి కుట్రలో ప్రాణాలు కోల్పోయిన కేతన్!

మహారాష్ట్రలోని పుణెలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పుట్టినరోజు వేడుక పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లిన కాబోయే భార్య సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. జూన్ 18న సియా పుట్టినరోజు సందర్భంగా కేతన్ ఆమెతో కలిసి లోహగడ్ కోటకు వెళ్లాడు. అక్కడ ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని తొలుత భావించారు. అయితే సియా...

Post
తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

ఏడుకొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీని వెనుకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. శ్రీ హరి అవతారమైన వేంకటేశ్వరడి శక్తివంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కళ్లలోకి భక్తులునేరుగా చూడలేరు. వెంకన్న కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయన కళ్లు చాలా...

Post
మిస్సింగ్‌ లోగుట్టు పెరుమాళ్ళకెరుక! రోజులు గడిచిపోతున్నాయ్ కానీ నో క్లూ.. ఇక మిస్టరీయేనా?

మిస్సింగ్‌ లోగుట్టు పెరుమాళ్ళకెరుక! రోజులు గడిచిపోతున్నాయ్ కానీ నో క్లూ.. ఇక మిస్టరీయేనా?

మరింత మిస్టరీగా జాహ్నవి మిస్సింగ్‌ కేసు..13 రోజులుగా అడవంతా అణువణువూ గాలింపు..చిన్నారి ప్రాణాలతోనే ఉందా?లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా..ఇంతవరకూ ఒక్క క్లూ కూడా దొరక్కపోవడమేంటి?మిస్సింగ్‌ కేసు ఇక మిస్టరీగానే మిగిలిపోనుందా?మరి, అడవిలోకెళ్లిన చిన్నారి ఏమైనట్టు? ఏపీలో సంచలనంగా మారిన చిన్నారి జాహ్నవీ అదృశ్య ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి జాడ కోసం అడవంతా అణువణువూ జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం...

Post
Jahnavi Missimg Case

Jahnavi Missing Case : సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న మాంసపు బొమ్మలు.. కుక్కపై విష ప్రయోగం జరిగిందా?

జాహ్నవి మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..ఘటనా స్థలంలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌..ఫెన్సింగ్‌కు వేలాడుతున్న రెండు మాంసపు బొమ్మలు..కేసులో కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌..పెంపుడు కుక్కపై విష ప్రయోగం జరిగిందా?12 రోజులైనా కనిపించని చిన్నారి జాడ..500 మందితో జల్లెడ పట్టినా.. నో క్లూ !జాహ్నవి ఏమైనట్టు..?అసలేంటీ మిస్సింగ్‌ మిస్టరీ! 12 రోజులైంది.. చిన్నారి జాహ్నవి కానరాక. అడవంతా జల్లెడ పట్టినా.. ఈ కేసులో ఇప్పటివరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,...

Post
SIR Process Begins in Andhra Pradesh

ఏపీలో ‘SIR’ ప్రారంభం.. ఇంటింటి సర్వే షురూ..!

నేటి నుంచే 'సర్‌' ప్రక్రియ ప్రారంభం
నెల రోజుల పాటు సర్‌ ప్రక్రియ
ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న బీఎల్‌వోలు
రాష్ట్రేతర ప్రాంత ఓటర్లకు ఆన్‌లైన్‌ సదుపాయం
అక్రమ, నకిలీ, మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యం

Post
కాటమరాయుడు.. కదిరి నరసింహుడు.. మూలవిరాట్‌ నుంచి స్వేద బిందువులు

కాటమరాయుడు.. కదిరి నరసింహుడు.. మూలవిరాట్‌ నుంచి స్వేద బిందువులు

నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి పండితులు చెబుతున్నారు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్‌కు ప్రతి...

  • 1
  • 3
  • 4