గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ వార్షిక వడ్డీని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) చందాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే దాదాపు 80 శాతం ఖాతాల్లో వడ్డీ జమ అయిందని, జులై 15 నాటికి అందరికీ ఈ మొత్తం అందుతుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. మీ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈ కింది పద్ధతులను అనుసరించండి. 1. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా అత్యంత ఖచ్చితమైన సమాచారం కోసం...
FlashNews:
చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్లో తొలి టీకా
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్కు CDSCO ఆమోదం
Indian Rock Python : కేబీఆర్ పార్క్లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్పై ప్రత్యక్షం.. వైరల్గా మారిన వీడియో
RC 17: రామ్చరణ్ అభిమానులకు గుడ్న్యూస్.. సుకుమార్ మూవీ లాంచింగ్కు రంగం సిద్ధం!
Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్ టన్నులు..!
Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్పాట్ కొట్టింది!
Brain Cancer: మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్డీఏ ఆమోదం
Oil Tankers Explode : హర్మూజ్లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
Category: Latest News
US-Iran War Latest : 1000 మిస్సైళ్లు రెడీ! నన్ను చంపితే ఇరాన్ను తుడిచిపెట్టేస్తారన్న ట్రంప్
ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశమైన అమెరికా-ఇరాన్ సంబంధాలు మరోసారి ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. గత కొంతకాలంగా నీరుగారినట్లు కనిపించిన ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు, ఇరాన్ ఘాటు ప్రతిస్పందనలతో మరోసారి భీకరంగా మారాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ప్రకటనలు, రెండు దేశాల మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చాయి. ట్రంప్ హెచ్చరికలు.. ఇరాన్ సమాధానం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ...
China Floods:ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు.. వరద నీటిలో ఈదుతూ హల్చల్!
చైనాలో కురుస్తున్న భారీ వర్షాలు, తుఫానులు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నదులు, డ్యామ్లు పొంగిపొర్లుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ వరదలు కేవలం ఆస్తి, ప్రాణ నష్టాన్నే కాకుండా, ఊహించని మరో ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టాయి. చైనాను ముంచెత్తిన వరదలు..వరదల ధాటికి ధ్వంసమైన పాముల ఫామ్!ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు!వరద నీటిలో ఈదుతూ పాముల హల్చల్!తప్పించుకున్న వాటిలో అత్యంత విషపూరిత కోబ్రాలు!భయంతో గజగజ వణుకుతున్న గ్రామస్థులు! 🐍 అసలేం జరిగింది? 🛡️ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు: ⚠️...
Telangana Crime | కన్నబిడ్డలతో సహా “6 హత్యలు” తెలంగాణలో ఊచకోత!
ఒక పోక్సో కేసు… బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు… ఆ తర్వాత జరిగిన వరుస హత్యలు… తెలంగాణను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు చిన్నారులు, ఓ మైనర్ బాలిక కూడా ఉండటం మరింత కలకలం రేపింది. అసలు ఈ ఘటనకు దారితీసిన పరిణామాలు ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? రంగారెడ్డి జిల్లా.. షాబాద్ మండలం.. దైవాలగూడ గ్రామంలో...
5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?
అమర్నాథ్లో అనూహ్య పరిణామం!5 రోజులకే కరిగిపోయిన మంచు శివలింగం!బాబా బర్ఫానీ ఇంత త్వరగా ఎందుకు అదృశ్యమయ్యారు?గ్లోబల్ వార్మింగ్ ప్రభావమా..?లక్షలాది మంది భక్తుల రద్దీ కారణమా..?పుణ్యక్షేత్ర బోర్డుపై ఎందుకీ విమర్శలు?ఇంతకీ అమర్నాథ్ యాత్ర కొనసాగుతుందా? హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రలో ఈసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజులకే పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందని వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా 57 రోజుల పాటు సాగే...
ఎల్నినో లెక్క తప్పిందా? దేశంలో కుండపోత వర్షాలు! మారిన భారత వాతావరణ మ్యాప్..
ఒకప్పుడు ఎల్నినో అంటే.. తక్కువ వర్షాలు.. కరువు పరిస్థితులు.. రైతుల్లో ఆందోళన. కానీ ఇప్పుడు అదే ఎల్నినో సమయంలో దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్.. ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా పడకపోతే.. మరోవైపు కొన్ని గంటల్లోనే నెల రోజుల వర్షం కురుస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమవుతోంది? ఎల్నినో ప్రభావం తగ్గిందా? లేక భారత వాతావరణాన్ని క్లైమేట్...
ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్.. అమెరికాకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక!
ట్రంప్ హత్యకు ఇరాన్ భారీ కుట్ర?అమెరికాకు ఇజ్రాయెల్ రహస్య హెచ్చరిక!తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ట్రంప్!ట్రంప్ కదిలికలను గమనిస్తోన్న విదేశీ ముఠాలు..ఇరాన్ టార్గెట్గా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!మరింత ముదురుతున్న ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు!పరస్పర దాడులతో దద్దరిల్లుతోన్న గల్ఫ్ దేశాలు!నిజంగానే ట్రంప్ను అంతమొందించేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందా?ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది? రోజురోజుకూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగింది. ఇదే...
AP Guidelines on Mercy Killing: కారుణ్య మరణాలకు.. ఏపీ కొత్త మార్గదర్శకాలు!
ప్రాణం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూథనేషియా అంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాసివ్ యూథనేషియా అంటే కారుణ్య మరణాల అమలుకు కొత్త గైడ్లైన్స్ను రూపొందించింది. ఇంతకీ, ఆ...
Honeymoon Coach On Train?: రైలులో శోభనం గది?‘ హనీమూన్ కోచ్’ చూశారా! ఈ ఫెసిలిటీ కూడా ఉందా?
భారతీయ రైల్వేలో ఇలాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఫస్ట్ ఏసీ కోచ్లో బెలూన్లు… గులాబీ పూలతో అలంకరణ… “I Love You” అనే అక్షరాలు… చూస్తే ఇది రైలు కంపార్ట్మెంట్ కాకుండా, ఏదో ఫైవ్ స్టార్ హోటల్లోని హనీమూన్ సూట్లా కనిపిస్తోంది కదూ. అందుకే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కానీ అసలు ఈ అలంకరణ ఎవరు చేశారు? ఇండియన్ రైల్వేలో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఇంతకీ, ఈ...
వరదలా దూసుకొచ్చిన మట్టిదిబ్బ.. వయనాడ్ లో వర్ష బీభత్సం
కేరళలోని వయనాడ్లో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల మధ్య నిర్మాణంలో ఉన్న ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు వద్ద భారీ మట్టిచరియలు విరిగిపడి విషాదానికి దారితీశాయి. ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు మట్టి కింద చిక్కుకున్నారు. 2024లో వందలాది ప్రాణాలను బలిగొన్న కొండచరియల విపత్తు జ్ఞాపకాలు ఇంకా చెదరనే లేదు.. ఈలోపు, అదే వయనాడ్లో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ప్రమాదానికి కారణం...









