Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
Mystery in the Strait of Hormuz

Mystery in the Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో ‘మాయమవుతున్న’భారత నౌకలు.. చీకటిలో అసలేం జరుగుతోంది?

హోర్ముజ్‌లో’గోయింగ్ డార్క్’ వ్యూహం?అజ్ఞాతంలోకి వెళ్తున్న వందలాది భారత్‌ నౌకలు..నౌకలు చీకటిలోకి ఎందుకు వెళ్తున్నాయి?‘కెప్లర్ ‘ విడుదల చేసిన ఆ సంచలన నివేదిక ఏంటి?అసలేమిటీ ‘గో డార్క్’? హోర్ముజ్ జలసంధి.. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. కానీ, ప్రస్తుతం ఈ మార్గం అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని వణికిస్తోంది. . ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పు కారణంగా, భారత్‌కు వస్తున్న వందలాది నౌకలు తమ ట్రాకింగ్ సిస్టమ్స్‌ను ఆపేస్తున్నాయి. దీన్నే ‘గో డార్క్’ అంటారు. అసలు ఈ...

Post
Cancer Detection Revolution: Dogs Identify Cancer in Seconds

వైద్య రంగంలో విప్లవం.. వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు.. ఒక్క నిమిషంలో 72 సాంపిల్స్‌!

వైద్య రంగంలో సంచలనం..
క్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త అధ్యాయం..
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు..
కర్నాటకలో 3,000 మందిపై క్లినికల్ ట్రయల్స్..
90 శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్ గుర్తింపు..
ఒక్క నిమిషంలో 72 శ్వాస నమూనాలను పరీక్షించే టెక్నాలజీ..

Post
తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?

తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?

తెలంగాణలో ఎస్ఐఆర్ షురూ
జూన్ 25 నుంచి జులై 24 వరకు SIR ప్రక్రియ
జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల
జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు
అనామలీస్‌ కేటగిరీలో 89,88,175 మంది
ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి

Post
Shocking Twists in Ketan Case | కేతన్‌ను ఎలా చంపాలి? లోహగఢ్‌లో సియా రిహార్సల్‌వెలుగులోకి సీసీ ఫుటేజ్‌

Shocking Twists in Ketan Case | కేతన్‌ను ఎలా చంపాలి? లోహగఢ్‌లో సియా రిహార్సల్‌వెలుగులోకి సీసీ ఫుటేజ్‌

కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలనం..
లోహ్‌గఢ్‌లో హత్యకు ముందు సియా రిహార్సల్?
వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్..
కేతన్ బతికున్నాడని తెలిసిన క్షణంలో సియా షాకింగ్‌ రియాక్షన్‌
మూడేళ్ల స్వేచ్ఛ కోసమే కేతన్​ను హత్య చేసిందా?
పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?

Post
ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే

ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే

సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది ఆంధ్రాలోనే అని మీకు తెలుసా..? ఓ సామాన్య సాయి భక్తుడి అద్భుత ఆలోచనే ఈ సాయిబాబా ఆలయం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. అలానే ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించింది కూడా ఇక్కడే. 2009 సంవత్సరంలో కర్నూలు జిల్లాను వరదలు ముంచేత్తిన నక్షత్రకారం నిర్మాణం చీమంతైనా చెక్కుచెదరలేదు. ఆ మందిరంలో...

Post
Coffee and High Blood Pressure: Myth or Fact?

కాఫీ తాగితే బీపీ పెరుగుతుందా?

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం స్నేహితులతో టైంపాస్‌ దాకా.. చాలా మందిలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయమే ఉత్సాహం రావడానికి, మూడీగా ఉంటే రిలాక్స్‌ కావడానికి కాఫీ తోడ్పడుతుంది కూడా. అయితే కాఫీ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. కాఫీలో ఉండే కెఫీన్ ఉత్తేజకర పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని యాక్టివేట్‌ చేస్తుంది. ఒక కాఫీ తాగినప్పుడు దాని ప్రభావం 30...

Post
Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?..  పుణెలో సంచలనం

Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?.. పుణెలో సంచలనం

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగిన ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటనగా భావించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో హత్యగా మారింది. ఈ కేసులో మృతుడు కేతన్ అగర్వాల్ కాగా, ఆయన కాబోయే భార్య సియా గోయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేతన్ అగర్వాల్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. ట్రెక్కింగ్ పేరుతో ఇద్దరూ అక్కడికి...

Post
Last Click Before Death : పుట్టినరోజు వేడుక… చివరికి ప్రియురాలి కుట్రలో ప్రాణాలు కోల్పోయిన కేతన్!

Last Click Before Death : పుట్టినరోజు వేడుక… చివరికి ప్రియురాలి కుట్రలో ప్రాణాలు కోల్పోయిన కేతన్!

మహారాష్ట్రలోని పుణెలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పుట్టినరోజు వేడుక పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లిన కాబోయే భార్య సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. జూన్ 18న సియా పుట్టినరోజు సందర్భంగా కేతన్ ఆమెతో కలిసి లోహగడ్ కోటకు వెళ్లాడు. అక్కడ ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని తొలుత భావించారు. అయితే సియా...

Post
తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

ఏడుకొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీని వెనుకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. శ్రీ హరి అవతారమైన వేంకటేశ్వరడి శక్తివంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కళ్లలోకి భక్తులునేరుగా చూడలేరు. వెంకన్న కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయన కళ్లు చాలా...