రోజురోజుకు సామాన్యుడి వంటింటిపై ధరల భారం మరింత పెరుగుతోంది. ఒకవైపు పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు ధరలు కొండెక్కుతుంటే.. మరోవైపు ప్రతిరోజూ తినే బియ్యం ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు రూ.4కే లభించిన గుడ్డు ఇప్పుడు రూ.10కు చేరువైంది. ఇక కేవలం పది రోజుల్లోనే కేజీ బియ్యం ధర రూ.10 వరకు పెరిగింది. అసలు ఈ ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి..? రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందా..? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు సామాన్యుడి...
FlashNews:
చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్లో తొలి టీకా
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్కు CDSCO ఆమోదం
Indian Rock Python : కేబీఆర్ పార్క్లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్పై ప్రత్యక్షం.. వైరల్గా మారిన వీడియో
RC 17: రామ్చరణ్ అభిమానులకు గుడ్న్యూస్.. సుకుమార్ మూవీ లాంచింగ్కు రంగం సిద్ధం!
Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్ టన్నులు..!
Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్పాట్ కొట్టింది!
Brain Cancer: మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్డీఏ ఆమోదం
Oil Tankers Explode : హర్మూజ్లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
Tag: We9 News
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం వెలికితీత విజయవంతంగా కొనసాగుతుండగా.. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి గోల్డ్ మైన్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. టన్ను మట్టికి 3.6 నుంచి 4 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉందన్న అంచనాలు ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బ్రిటిష్ కాలం...
Hyderabad: మాదాపూర్లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!
హైదరాబాద్లోని మాదాపూర్లో పట్టపగలే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రేమ వేధింపుల ఆరోపణలతో ఓ యువకుడిని నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యే ప్రయత్నం చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా మారింది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? భాస్కర్ ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు...
TTD New Policy: టీటీడీ కొత్త పాలసీ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!
శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా… దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాల్లో భారీ మార్పులు చేశారు. అదే సమయంలో… సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వెనుక కారణమేంటి? కొత్త రూల్స్లో ఏమేం మారాయి? దాతలకు ఇక నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? టీటీడీ బోర్డు...
పగతో రగిలిపోతోన్న ఇరాన్.. రివెంజ్ లిస్ట్ లీక్. ట్రంప్, మెలోనీ సహా 13 మంది…!
మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా..ఇరాన్లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా!అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం..ట్రంప్, మెలోని సహా ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది..!సహకరించే దేశాలను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరిక!వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడు గల్లంతు!హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిన ఇరాన్!మధ్యప్రాచ్యంలో అసలేం జరుగుతోంది? పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత మరింత ముదురుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హెర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న...
Vietnam Boat Tragedy: కళ్ల ముందే 15 మంది జలసమాధి
ఆనందంగా మొదలైన విదేశీ విహారయాత్ర… క్షణాల్లోనే పెను విషాదంగా మారింది. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫూ క్వాక్ ద్వీపం వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు తెలుగు వారు ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 16 మంది తెలుగు పర్యాటకులు హైదరాబాద్కు చేరుకోగా, వారి కళ్ల ముందే జరిగిన భయానక ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి...
Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్కు రెండు సర్జరీలు! అసలు ఏమైంది?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలో సర్జరీ చేయించుకోనున్నారు. గత వారం ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత, సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించడంతో ఆయన చికిత్సకు సిద్ధమయ్యారు. వాస్తవానికి రెండు భుజాలకు సర్జరీ చేయాల్సి ఉండగా ఆస్పత్రి డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఓ భుజానికి సర్జరీ చేసి.. కొద్దిరోజుల తర్వాత మరో భుజానికి సర్జరీ చేయనున్నారు. అసలు పవన్కు ఏమైంది? ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్యేంటి?...
5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?
అమర్నాథ్లో అనూహ్య పరిణామం!5 రోజులకే కరిగిపోయిన మంచు శివలింగం!బాబా బర్ఫానీ ఇంత త్వరగా ఎందుకు అదృశ్యమయ్యారు?గ్లోబల్ వార్మింగ్ ప్రభావమా..?లక్షలాది మంది భక్తుల రద్దీ కారణమా..?పుణ్యక్షేత్ర బోర్డుపై ఎందుకీ విమర్శలు?ఇంతకీ అమర్నాథ్ యాత్ర కొనసాగుతుందా? హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రలో ఈసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజులకే పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందని వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా 57 రోజుల పాటు సాగే...
ఎల్నినో లెక్క తప్పిందా? దేశంలో కుండపోత వర్షాలు! మారిన భారత వాతావరణ మ్యాప్..
ఒకప్పుడు ఎల్నినో అంటే.. తక్కువ వర్షాలు.. కరువు పరిస్థితులు.. రైతుల్లో ఆందోళన. కానీ ఇప్పుడు అదే ఎల్నినో సమయంలో దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్.. ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా పడకపోతే.. మరోవైపు కొన్ని గంటల్లోనే నెల రోజుల వర్షం కురుస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమవుతోంది? ఎల్నినో ప్రభావం తగ్గిందా? లేక భారత వాతావరణాన్ని క్లైమేట్...
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చనిపోతారు! నీడ కాదు..పాము పడగే! “ట్రీ ఆఫ్ డెత్” స్టోరీ!
సాధారణంగా చెట్లు అంటే ప్రాణవాయువుకు నిలయం… నీడనిచ్చే ప్రకృతి వరం. కానీ ఈ అందమైన ప్రపంచంలో ఒక చెట్టు మాత్రం నిలువెల్లా విషాన్ని దాచుకుని ఉంటుంది. ఆ చెట్టు నుంచి కారే పాలలాంటి విషపూరిత ద్రవం, యాపిల్లా కనిపించే ప్రమాదకరమైన పండ్లు, తాకినా హాని చేసే ఆకులు… ఇవన్నీ దానిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లలో ఒకటిగా నిలబెట్టాయి. పొరపాటున వానలో ఆ చెట్టు కింద నిల్చున్నా, ఆకులను తాకినా, పండ్లు తిన్నా ప్రాణాపాయం తప్పదంటున్నారు నిపుణులు....









