తెలంగాణలో ఎస్ఐఆర్ షురూ
జూన్ 25 నుంచి జులై 24 వరకు SIR ప్రక్రియ
జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల
జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు
అనామలీస్ కేటగిరీలో 89,88,175 మంది
ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి
FlashNews:
చరణ్ సరసన రష్మిక?.. ‘RC17’లో సుకుమార్ భారీ స్కెచ్!
Amazing Facts About Peacocks: నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
New Shield Against Dengue: డెంగ్యూకు చెక్! భారత్లో తొలి టీకా
కొవిడ్ వికృత రూపం..ఏపీలో ఒమిక్రాన్ RF.5 కలకలం!
Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్ చికిత్సలో కొత్త ఆశ.. వెగోవీ ఇంజెక్షన్కు CDSCO ఆమోదం
Indian Rock Python : కేబీఆర్ పార్క్లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్పై ప్రత్యక్షం.. వైరల్గా మారిన వీడియో
RC 17: రామ్చరణ్ అభిమానులకు గుడ్న్యూస్.. సుకుమార్ మూవీ లాంచింగ్కు రంగం సిద్ధం!
Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్ టన్నులు..!
Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్పాట్ కొట్టింది!
Brain Cancer: మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు
Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం
Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్డీఏ ఆమోదం
Oil Tankers Explode : హర్మూజ్లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్గా మారుతుందా?
COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం
India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!
Category: Latest News
తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?
Shocking Twists in Ketan Case | కేతన్ను ఎలా చంపాలి? లోహగఢ్లో సియా రిహార్సల్వెలుగులోకి సీసీ ఫుటేజ్
కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలనం..
లోహ్గఢ్లో హత్యకు ముందు సియా రిహార్సల్?
వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్..
కేతన్ బతికున్నాడని తెలిసిన క్షణంలో సియా షాకింగ్ రియాక్షన్
మూడేళ్ల స్వేచ్ఛ కోసమే కేతన్ను హత్య చేసిందా?
పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?
ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే
సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది ఆంధ్రాలోనే అని మీకు తెలుసా..? ఓ సామాన్య సాయి భక్తుడి అద్భుత ఆలోచనే ఈ సాయిబాబా ఆలయం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. అలానే ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించింది కూడా ఇక్కడే. 2009 సంవత్సరంలో కర్నూలు జిల్లాను వరదలు ముంచేత్తిన నక్షత్రకారం నిర్మాణం చీమంతైనా చెక్కుచెదరలేదు. ఆ మందిరంలో...
కాఫీ తాగితే బీపీ పెరుగుతుందా?
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం స్నేహితులతో టైంపాస్ దాకా.. చాలా మందిలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయమే ఉత్సాహం రావడానికి, మూడీగా ఉంటే రిలాక్స్ కావడానికి కాఫీ తోడ్పడుతుంది కూడా. అయితే కాఫీ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. కాఫీలో ఉండే కెఫీన్ ఉత్తేజకర పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఒక కాఫీ తాగినప్పుడు దాని ప్రభావం 30...
Ketan Agrawal Murder Case: కాబోయే భర్తను లోయలోకి తోసి హత్య?.. పుణెలో సంచలనం
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగిన ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటనగా భావించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో హత్యగా మారింది. ఈ కేసులో మృతుడు కేతన్ అగర్వాల్ కాగా, ఆయన కాబోయే భార్య సియా గోయల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేతన్ అగర్వాల్ను లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. ట్రెక్కింగ్ పేరుతో ఇద్దరూ అక్కడికి...
Last Click Before Death : పుట్టినరోజు వేడుక… చివరికి ప్రియురాలి కుట్రలో ప్రాణాలు కోల్పోయిన కేతన్!
మహారాష్ట్రలోని పుణెలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పుట్టినరోజు వేడుక పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లిన కాబోయే భార్య సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. జూన్ 18న సియా పుట్టినరోజు సందర్భంగా కేతన్ ఆమెతో కలిసి లోహగడ్ కోటకు వెళ్లాడు. అక్కడ ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని తొలుత భావించారు. అయితే సియా...
తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?
ఏడుకొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీని వెనుకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. శ్రీ హరి అవతారమైన వేంకటేశ్వరడి శక్తివంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కళ్లలోకి భక్తులునేరుగా చూడలేరు. వెంకన్న కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయన కళ్లు చాలా...
ఇళ్లపై ఆలయాల నీడ పడకూడదా? నిజం ఏమిటి?
దేవాలయం అంటేనే పవిత్రమైన స్థలం.నిత్యం పూజలు, హోమాలు, యాగాలు జరుగుతూ.. అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆలయాల సమీపంలో ఉన్నవారందరకీ మంచి జరగాలి కదా?
Coffee + Dark Chocolate : కాఫీ- డార్క్ చాక్లెట్ కాంబో..రెండింటి కలయికతో అద్భుతం..!
కాఫీ, డార్క్ చాక్లెట్ జోడీ వెనక ఆసక్తికర సైన్స్:ప్రస్తుత యాంత్రిక జీవనశైలిలో మధ్యాహ్నం వేళ కళ్లు బరువెక్కినట్లు అనిపించడం, పని మీద దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో చురుకుగా మారడానికి ఒక కప్పు కాఫీతో పాటు చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెదడుకు ఇంధనం : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆదరణ పొందిన పానీయం కాఫీ....
Silent Threat: బీకేర్ఫుల్..చాప కింద నీరులా వ్యాపిస్తోన్న మూత్రపిండాల వ్యాధి
భారతదేశంలో మూత్రపిండాల వ్యాధి (Kidney Disease) చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా, మన దేశంలో సుమారు 13.8 కోట్ల మంది బాధితులు ఉన్నారు. కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరమైన అంశం. ముఖ్యంగా తెలంగాణలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. జాతీయ సగటు 3.2 శాతం ఉండగా, తెలంగాణలో 7.4 శాతంగా నమోదవ్వడం గమనార్హం. ప్రధాన కారణాలు:...









