Home Spiritual

Category: Spiritual

Post
Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

Puri Jagannath: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు…ఉత్సవాల షెడ్యూల్ ఇదిగో!

ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల చూపంతా.. ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో జరిగే శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ మహాయాత్రను ప్రత్యక్షంగా చూడాలని, జగన్నాథుడి రథాన్ని ఒక్కసారి అయినా దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రంగా పూరీ జగన్నాథ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది...

Post
ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే

ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే

సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది ఆంధ్రాలోనే అని మీకు తెలుసా..? ఓ సామాన్య సాయి భక్తుడి అద్భుత ఆలోచనే ఈ సాయిబాబా ఆలయం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. అలానే ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించింది కూడా ఇక్కడే. 2009 సంవత్సరంలో కర్నూలు జిల్లాను వరదలు ముంచేత్తిన నక్షత్రకారం నిర్మాణం చీమంతైనా చెక్కుచెదరలేదు. ఆ మందిరంలో...

Post
తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

తిరుపతి వెంకన్న కళ్లను ఎందుకు మూసి ఉంచుతారు ?

ఏడుకొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీని వెనుకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. శ్రీ హరి అవతారమైన వేంకటేశ్వరడి శక్తివంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కళ్లలోకి భక్తులునేరుగా చూడలేరు. వెంకన్న కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయన కళ్లు చాలా...

Post
ఇళ్లపై ఆలయాల నీడ పడకూడదా

ఇళ్లపై ఆలయాల నీడ పడకూడదా? నిజం ఏమిటి?

దేవాలయం అంటేనే పవిత్రమైన స్థలం.నిత్యం పూజలు, హోమాలు, యాగాలు జరుగుతూ.. అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆలయాల సమీపంలో ఉన్నవారందరకీ మంచి జరగాలి కదా?

Post
Pancha Bhoota Shiva Temple

Pancha Bhoota Shiva Temple: పంచభూత శివలింగ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి?

జీవకోటికి ఆధారం పంచభూతాలు. వీటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత దేవాలయాలు. అంతటా నిండి ఉండే శివుడు పంచభూతాలు సైతం తానే అంటున్నాడు.. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. పృథ్విలింగం(కంచి), ఆకాశలింగం(చిదంబరం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (అరుణాచలం), వాయులింగం(శ్రీకాళహస్తి)లను పంచభూతలింగాలు అంటారు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. పరమ...

Post
పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు

పార్వతీదేవి ప్రశ్నలు.. శివుడి సమాధానాలు

కైలాశం అంతా దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది…లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి ‘స్వామీ మూడోకన్ను తెరిచారేంటి’ నా తండ్రి హిమవంతుడికి బాధ...

Post
Ashtadasha 18 Shakti Peethas List Names And Places Behind Stories

Ashtadasha 18 Shakti Peethas: సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలివే !

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే  వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వీటిలో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో, మరొకటి శ్రీలంకలో...

Post
Jagannath Puri Temple Facts You Should Know

Puri JagannathTemple | పూరీ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన 9 అద్భుతాలు

జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర తో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం. ఆషాడశుద్ధ విదియ నాడు ఇక్కడ రథయాత్ర ప్రారంభమవుతుంది. కానీ అంతకు రెండు రోజుల ముందు జేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర నిర్వహిస్తారు. తర్వాత స్వామికి అనారోగ్యం అని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర ప్రారంభం. మూడు రథాలలో...

Post
Pancha Bhoota Sthalams: Divine Manifestations of the Five Elements

Powerful Pancha Bhoota Linga Temples | గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం .. పంచభూత శివలింగాల విశిష్టత

భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని...

Post
Rare Emerald Shiva Lingam Shines Bright in Telangana

Rare Marakatha lingam | తెలంగాణలో మెరిసిపోతున్న అరుదైన మరకత శివలింగం..

భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ చందిప్ప క్షేత్రం హైదరాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు...

  • 1
  • 2