Home Latest News

Category: Latest News

Post
cancer

Brain Cancer: మొబైల్‌ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు

మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి వాటి నుంచి వెలువడే రేడియో తరంగాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ను ఎక్కువ సమయం చెవికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం వల్ల మెదడు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందా అనే అనుమానాలు చాలాకాలంగా వ్యక్తమవుతున్నాయి. ఎక్స్‌రే వంటి అధిక శక్తి కలిగిన విద్యుదయస్కాంత కిరణాలు శరీర కణాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే రేడియో తరంగాలపై కూడా అనేక...

Post
Vikram-1 Launch Success

Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్‌ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం

భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త అధ్యాయం.. అంతరిక్షంలో మెరిసిన వజ్ర కమలం! భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలు అనగానే ఇస్రో విజయాలే ప్రధానంగా గుర్తుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఓ భారతీయ ప్రైవేట్ సంస్థ కూడా అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం శ్రీహరికోటలోని...

Post
pill for High cholesterol

Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

ఖరీదైన ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా రానున్న కొత్త ఔషధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ నియంత్రణకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే కొత్త మాత్రకు FDA అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి చికిత్సలు ఎక్కువగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో...

Post
Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

మందుపాతరలతో మరో ముప్పు.. ప్రపంచ చమురు రవాణాపై ఆందోళనలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో.. తాజాగా హర్మూజ్ జలసంధిలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు ఏర్పాటు చేసిన...

Post
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?

Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?

రోజురోజుకు సామాన్యుడి వంటింటిపై ధరల భారం మరింత పెరుగుతోంది. ఒకవైపు పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు ధరలు కొండెక్కుతుంటే.. మరోవైపు ప్రతిరోజూ తినే బియ్యం ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు రూ.4కే లభించిన గుడ్డు ఇప్పుడు రూ.10కు చేరువైంది. ఇక కేవలం పది రోజుల్లోనే కేజీ బియ్యం ధర రూ.10 వరకు పెరిగింది. అసలు ఈ ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి..? రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందా..? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు సామాన్యుడి...

Post
covid

COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది. గత 20 రోజుల్లో రాష్ట్రంలో 13కి పైగా కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై అన్ని జిల్లాల ఆస్పత్రులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో...

Post
India First Hydrogen Train

India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!

భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే ప్రయాణం.. డీజిల్‌, విద్యుత్‌ రైళ్లను దాటి ఇప్పుడు హరిత ఇంధన యుగంలోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత రైలు పట్టాలపైకి వచ్చింది. హరియాణాలోని జింద్‌-సోనిపట్‌ మార్గంలో ఈ హైడ్రోజన్‌ రైలును ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు.. భారత...

Post
Hormuz Bypass : హెర్మూజ్‌కు బైపాస్..చమురుకు కొత్త దారి! గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్

Hormuz Bypass : హెర్మూజ్‌కు బైపాస్..చమురుకు కొత్త దారి! గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్

హెర్మూజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం.. కొత్త పోర్టులు, పైప్‌లైన్లతో గల్ఫ్ దేశాల వ్యూహం.. ఇరాన్ ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నమా? స్ట్రెయిట్ ఆఫ్ హెర్మూజ్‌… ప్రపంచ చమురు వ్యాపారానికి అత్యంత కీలకమైన జలసంధి. ప్రపంచానికి చేరే ప్రతి ఐదు బ్యారెళ్ల చమురులో… ఒక బ్యారెల్ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. అందుకే హోర్ముజ్‌ను ప్రపంచ ఇంధన వ్యవస్థకు లైఫ్‌లైన్‌గా పిలుస్తారు. కానీ ఇప్పుడు అదే హోర్ముజ్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలు బిలియన్ డాలర్ల మాస్టర్ ప్లాన్...

Post
Super El Niño 2026 : ఎల్ నినో రికార్డ్.. భారత్‌ను వెంటాడుతున్న కరవు భయం.. వర్షాలపై భారీ ప్రభావం..!

Super El Niño 2026 : ఎల్ నినో రికార్డ్.. భారత్‌ను వెంటాడుతున్న కరవు భయం.. వర్షాలపై భారీ ప్రభావం..!

ఈ ఏడాది వర్షాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? జూన్, జూలై నెలల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు కురవడం లేదు? రైతులు వాన కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒకే అంశంపై దృష్టి సారిస్తున్నారు. అదే… ఎల్ నినో. ఈసారి ఎల్ నినో చరిత్ర సృష్టించే స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవేళ ఎల్ నినో మరింత బలపడితే… దాని ప్రభావం కేవలం వర్షాలపైనే...

Post
Hyderabad: మాదాపూర్‌లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!

Hyderabad: మాదాపూర్‌లో పట్టపగలే హత్య.. మాటువేసి చంపేశారు!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పట్టపగలే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ప్రేమ వేధింపుల ఆరోపణలతో ఓ యువకుడిని నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యే ప్రయత్నం చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా మారింది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? భాస్కర్ ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు...