Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
zodiac signs

Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?

జులై 18న అరుదైన గ్రహ కలయిక.. జీవితంలో మార్పులకు సంకేతమా? జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి అరుదైన గ్రహ సంబంధాల్లో ఒకటిగా ప్రజాపతి (యురేనస్), యముడు (ప్లూటో) మధ్య ఏర్పడే కోణ యోగాన్ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జులై 18, 2026న ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల అనుకూల కోణంలో ఉండనున్నాయని జ్యోతిష్య వర్గాలు పేర్కొంటున్నాయి. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఈ యోగం వ్యక్తిగత జీవితాల్లో మార్పులు, కొత్త ఆలోచనలు,...

Post
jackpot

Woman Wins $150,000 Lottery : నిద్ర రాక లాటరీ గేమ్ ఆడింది.. రూ.1.4 కోట్ల జాక్‌పాట్ కొట్టింది!

అర్ధరాత్రి సరదాగా ఆడిన గేమ్.. యువతి జీవితాన్ని మార్చేసిన అదృష్టం కొన్నిసార్లు చిన్న నిర్ణయాలు కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. అలాంటి అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. నిద్ర పట్టక మొబైల్‌లో సరదాగా లాటరీ గేమ్ ఆడిన ఓ యువతికి ఊహించని అదృష్టం కలిసి వచ్చింది. ఆమె ఏకంగా రూ.1.4 కోట్ల భారీ బహుమతిని సొంతం చేసుకుంది. ఈ ఆసక్తికర ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మూరెస్‌విల్లే ప్రాంతానికి చెందిన ష్యూ...

Post
cancer

Brain Cancer: మొబైల్‌ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? తాజా అధ్యయనంలో కీలక విషయాలు

మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి వాటి నుంచి వెలువడే రేడియో తరంగాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ను ఎక్కువ సమయం చెవికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం వల్ల మెదడు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందా అనే అనుమానాలు చాలాకాలంగా వ్యక్తమవుతున్నాయి. ఎక్స్‌రే వంటి అధిక శక్తి కలిగిన విద్యుదయస్కాంత కిరణాలు శరీర కణాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే రేడియో తరంగాలపై కూడా అనేక...

Post
Vikram-1 Launch Success

Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్‌ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం

భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త అధ్యాయం.. అంతరిక్షంలో మెరిసిన వజ్ర కమలం! భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలు అనగానే ఇస్రో విజయాలే ప్రధానంగా గుర్తుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఓ భారతీయ ప్రైవేట్ సంస్థ కూడా అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం శ్రీహరికోటలోని...

Post
pill for High cholesterol

Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

ఖరీదైన ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా రానున్న కొత్త ఔషధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ నియంత్రణకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే కొత్త మాత్రకు FDA అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి చికిత్సలు ఎక్కువగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో...

Post
Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

మందుపాతరలతో మరో ముప్పు.. ప్రపంచ చమురు రవాణాపై ఆందోళనలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో.. తాజాగా హర్మూజ్ జలసంధిలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు ఏర్పాటు చేసిన...

Post
Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?

Egg Prices at Record High: కొక్కొరోకో…కొండెక్కిన కోడిగుడ్డు!వార్నీ ఒక్కో గుడ్డు ఇంత రేటా..?

రోజురోజుకు సామాన్యుడి వంటింటిపై ధరల భారం మరింత పెరుగుతోంది. ఒకవైపు పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు ధరలు కొండెక్కుతుంటే.. మరోవైపు ప్రతిరోజూ తినే బియ్యం ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు రూ.4కే లభించిన గుడ్డు ఇప్పుడు రూ.10కు చేరువైంది. ఇక కేవలం పది రోజుల్లోనే కేజీ బియ్యం ధర రూ.10 వరకు పెరిగింది. అసలు ఈ ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి..? రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందా..? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు సామాన్యుడి...

Post
ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్‌కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్‌గా మారుతుందా?

ఏపీలో మరో భారీ బంగారు గని.. రామగిరి గోల్డ్ మైన్స్‌కు మళ్లీ మహర్దశ! రాయలసీమ గోల్డ్ హబ్‌గా మారుతుందా?

ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం వెలికితీత విజయవంతంగా కొనసాగుతుండగా.. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి గోల్డ్ మైన్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. టన్ను మట్టికి 3.6 నుంచి 4 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉందన్న అంచనాలు ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బ్రిటిష్ కాలం...

Post
covid

COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది. గత 20 రోజుల్లో రాష్ట్రంలో 13కి పైగా కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై అన్ని జిల్లాల ఆస్పత్రులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో...

Post
India First Hydrogen Train

India First Hydrogen Train : రైల్వేలో కొత్త విప్లవం..తొలి హైడ్రోజన్ రైలు! పొగ లేదు.. కాలుష్యం లేదు!

భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే ప్రయాణం.. డీజిల్‌, విద్యుత్‌ రైళ్లను దాటి ఇప్పుడు హరిత ఇంధన యుగంలోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత రైలు పట్టాలపైకి వచ్చింది. హరియాణాలోని జింద్‌-సోనిపట్‌ మార్గంలో ఈ హైడ్రోజన్‌ రైలును ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు.. భారత...