Home Honeymoon Tragedy

Tag: Honeymoon Tragedy

Post
Radha Gayathri Death Latest

Radha Gayathri Case Latest : రక్తపుమడుగులో రాధాగాయత్రి..భర్త ఎస్కేప్‌?ముస్సోరీలో హత్య కేసు..

హనీమూన్‌ డెత్‌ మిస్టరీ ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత ఇది సహజ మరణంగా ప్రచారం జరిగినప్పటికీ, బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఈ ఉదంతాన్ని హత్య కేసుగా మార్చారు. భార్య మరణంతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్న భర్త సౌమ్య శ్రీచరణ్‌పై ముస్సోరీ పోలీసులు తాజాగా BNS సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు....

Post
Gurugram software engineer death mystery in Mussoorie hotel

Honeymoon Tragedy : నగ్నంగా రక్తమడుగులో భార్య.. ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?

సంచలనం రేపుతోన్న హనీమూన్‌ ఉదంతం..రక్తపు మడుగులో నగ్నంగా పడున్న భార్య..రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్..హోటల్‌ రూమ్‌లో మద్యం సీసాలు..అల్లుడిపైనే అనుమానమన్న అత్తమామలు..భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ముస్సోరీ హనీమూన్‌లో అసలేం జరిగింది? అసలేం జరిగింది? విశాఖపట్నంకు చెందిన పి. రాధా గాయత్రి (27), పుణెకు చెందిన సౌమ్య శ్రీచరణ్‌లకు గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలో నివసిస్తోంది. వీరిద్దరూ తమ హనీమూన్ ప్లాన్‌లో భాగంగా జూన్ 13న ఢిల్లీ...