Home Naimisharanya

Tag: Naimisharanya

Post
Naimisharanya – Where Kaliyuga Has Never Entered

Naimisharanya : కలియుగం అడుగుపెట్టని ఏకైక క్షేత్రం.. నైమిశారణ్యం!

ప్రస్తుతం మనం కలియుగంలో జీవిస్తున్నామని అందరికీ తెలుసు. అయితే, కలియుగ ప్రభావం అస్సలు ప్రవేశించని ఒక పవిత్ర క్షేత్రం మన భారతదేశంలో ఉందని మీకు తెలుసా? అదే ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఉన్న ‘నైమిశారణ్యం’. ఆధ్యాత్మికంగా, పురాణ పరంగా ఈ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది. నైమిశారణ్యం ప్రత్యేకత ఏమిటి? నైమిశారణ్యం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. గోమతీ నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం వేలాది మంది సాధువులకు, రుషులకు నిలయం. పురాణాల ప్రకారం, ఈ ప్రదేశాన్ని...